
kashmir
పీవోకే స్వాధీనం మరెంతో దూరంలో లేదు..త్వరలోనే ఆ రోజు వస్తుంది : రాజ్నాథ్
ఆపరేషన్ సిందూర్కు కామా పెట్టాం.. ఫుల్స్టాప్ కాదు పహల్గాం దాడికి ఆపరేషన్ సిందూర్తో సమాధానమిచ్చాం పాకిస్తాన్
Read Moreజమ్మూ కాశ్మీర్లో లాండ్మైన్ బ్లాస్ట్.. ఒక భారత జవాన్ మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ల్యాండ్మైన్ పేలింది. మంద
Read Moreఅది ఉగ్రవాదం కాదు.. చట్టబద్దమైన పోరాటం: మరోసారి భారత్పై విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిఫ్ మునీర్ మరోసారి భారత్పై విషం చిమ్మాడు. పాక్ పెంచి పోషిస్తోన్న ఉగ్రవాదాన్ని చట్టబద్దమైన పోరాటంగా ఆయన
Read Moreరెండు వారాల్లో 12 మంది గూఢచారులు అరెస్టు
తాజాగా ఎస్టీఎఫ్ అదుపులో యూపీకి చెందిన వ్యాపారి చండీగఢ్/లక్నో: ఇండియాలో ఉంటూ ఇక్కడి రహస్యాలను పాకిస్తాన్కు చేరవేస్తున్న యూపీ
Read Moreభయపడి పాక్ తలవంచింది..మళ్లీ తోక జాడిస్తే అంతుచూస్తాం : ప్రధాని మోదీ
పాకిస్తాన్ నడిబొడ్డున ఉన్న ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామన్నారు ప్రధాని మోదీ. గ్లోబల్ టెర్రర్ యూనివర్సిటీని కూల్చేశామన్నారు . భారత్ దాడి తట్టుకోలేక
Read MorePoK ను వదలడం తప్ప పాకిస్తాన్కు గత్యంతరం లేదు: ప్రధాని మోదీ
ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ తొలిసారి ప్రసంగించారు. పాకిస్తాన్ కు పీఓకే (పాక్ ఆక్రమిత కశ్మీర్)ను వదలటం తప్ప గత్యంతరం లేదని అన్నారు. పహల్గాం దాడ
Read Moreలోయలో పడ్డ ఆర్మీ వాహనం..ముగ్గురు జవాన్లు మృతి
జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మీ వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.
Read Moreపాక్పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్.! ఆ దేశాన్ని FATF గ్రే లిస్ట్లో చేర్చేందుకు యత్నం
ఆ దేశాన్ని ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్లో చేర్చేందుకు యత్నం ఐఎంఎఫ్ సాయంపైనా ఆందోళనకు సిద్ధం ఇండియన్ మిలిటరీ స్ట్రైక్స్ భయంతో పీవోకే
Read Moreయుద్ధ సన్నాహాలు: జాతీయ రహదారులపై MIG 29 యుద్ధ విమానాల ల్యాండింగ్
ఉత్తరప్రదేశ్: పాకిస్తాన్పై యుద్ధానికి సర్వం సిద్ధం అవుతుంది మన సైన్యం. ఇప్పటికే అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్న భారత సైన్యం.. ఇప్పుడు సరికొత్త ఎత్త
Read Moreమన సైనిక బలగాల స్థైర్యాన్ని దెబ్బతీస్తారా? పిటిషనర్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: పహల్గాం టెర్రరిస్టు దాడి ఘటనపై న్యాయ విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఇలాంటి పిటిషన్లు వేసి భద్
Read Moreభారత్-పాక్ యుద్ధం మొదలైనట్టేనా..? LoC దగ్గర బంకర్లలోకి వెళ్లిపోతున్న ప్రజలు
శ్రీనగర్: పహల్గాం ఘటన తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఎల్ఓసీ (LoC) దగ్గర యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.
Read Moreనా భర్తను చంపి.. టెర్రరిస్టులు నవ్వుకున్నరు
పహల్గాం దాడిని వివరించిన సూరత్ మహిళ న్యూఢిల్లీ: కాశ్మీర్&z
Read More