KCR

అధికారంలో లేకపోయినా అభివృద్ధి చేస్తా: జగ్గారెడ్డి

గత నాలుగు సంవత్సరాలుగా సంగారెడ్డి నియోజకవర్గం అన్యాయానికి గురవుతుందని అన్నారు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. శనివారం సంగారెడ్డిలో జరిగిన పు

Read More

పనికిరాని భూములిచ్చి కేసీఆర్ అవమానపరిచారు : లక్ష్మణ్

హైదరాబాద్‌: దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని సీరియస్ అయ్యారు BJP రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌. దళితులకు మూడెకరాల భూపంపిణీ చేస్త

Read More

సచివాలయం ఖర్చుతో పేదలకు ఇల్లు కట్టించండి : రాజాసింగ్

నిజాం రాజ్యం ఎలా ఉండేదో టీఆర్ఎస్ మరచి పోయిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. చార్మినార్ పేరు చెబితే నిజాం పేరు చెప్తారు అని  మంత్రి శ్రీనివాస్ గౌడ్

Read More

ఇంటర్ విద్యార్థుల మరణాలు కేసీఆర్ కు పట్టవు : బండి సంజయ్

ఢిల్లీ : సీఎం కేసీఆర్‌ విద్యను వ్యాపార దృక్పథంతోనే చూస్తారన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కేసీఆర్ కారణంగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని

Read More

పోడుకు సై అన్నట్టా.. నై అన్నట్టా.. తెలియకనే అడవిలో అలజడి

అట్లన్నరు పోడు భూముల సమస్యల పరిష్కారం మన చేతుల్లో ఉంటది. నేనే వచ్చి కూర్చుంటా. గిరిజన జిల్లాలకు ఆఫీసర్లను వెంటపెట్టుకొని వస్తా. పోడు భూముల లొల్లి ఎక్క

Read More

FRO అనితపై దాడి: నింధితులను వదలమన్న కేంద్రం

కుమ్రం భీమ్ జిల్లా కాగజ్ నగర్ అడవిలో చెట్లు నాటడానికి వెళ్లిన FRO అనిత, టీం పై జరిగిన దాడిపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సీరియస్ అయ్యారు

Read More

ఫ్లాట్ కబ్జా: ప్రశ్నించినందుకు ఎస్సీ, ఎస్టీ కేసు పెడతానన్నడు..

బంగారు తెలంగాణలో భూకబ్జాదారులు లేకుండా చేయాలని పోలీసులను కోరింది ఓ వృద్ధురాలు. సికింద్రాబాద్ అల్వాల్ లోని మచ్చ బొల్లారంలో నివాసం ఉంటున్న ఎస్.వెంకట లక్

Read More

మన నీళ్లను ఆంధ్రకు KCR దోచి పెడుతున్నారు: జీవన్ రెడ్డి

తెలంగాణ అవసరాలు తీర్చకుండా గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కు ఎలా తరలిస్తారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గోదావరి నీటిని శ్రీశైలానికి తరలించాలన్న కేసీఆర్

Read More

సెక్రటేరియెట్ తరలింపుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియట్ కు శంకుస్థాపన పూర్తి కావటంతో ఇప్పుడు శాఖల షిఫ్టింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఏ శాఖను ఎక్కడకు తరలి

Read More

రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తిరుగులేదు: ఎర్రబల్లి దయాకర్ రావు

రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తప్ప వేరే పార్టీలకు మనుగడలేదని అన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు.  జనగామ జిల్లా దేవరుప్పుల గ్రామంలో పార్టీ స

Read More

ఎల్లంపల్లి ప్రారంభోత్సవమెప్పుడు?

2004లో శంకుస్థాపన చేసిన వైఎస్సార్ 2013లో పూర్తి..వినియోగంలోకి ప్రాజెక్టు అధికారికంగా ఇప్పటికీ జరగని ప్రారంభోత్సవం పట్టించుకోని టీఆర్ఎస్ సర్కారు మంచి

Read More

కొత్త అసెంబ్లీ ఎందుకు: హైకోర్టు

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు ఇప్పుడున్న బిల్డింగ్​ విశాలంగానే ఉంది కదా ఎమ్మెల్యేల సంఖ్య కూడా తగ్గింది అసలు ప్లాన్​ లేకుండా భూమి పూజ ఎలా

Read More

మున్సిపోల్స్‌కు రెడీ : ఆర్డినెన్స్ జారీ చేసిన కేసీఆర్ సర్కార్

మున్సిపల్ ఎన్నికల కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేసింది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేలా 1965 మున్సిపల్ చట్టానికి సవరణ చేసింది రాష్ట్

Read More