V6 News

KCR

రైతు కనీస మద్దతు ధరపై సీఎం కసరత్తు

రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు అవసరమైన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలన్

Read More

రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా పెరిగింది: లక్ష్మణ్

రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్. ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లిక్

Read More

మియాపూర్ భూములపై హైకోర్టు సీరియస్

రాష్ట్ర ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్. మియాపూర్ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సేల్ డీడీని రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దీంతో రద్దు ఉత్తర్

Read More

ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చని కేసీఆరే అన్నారు: రావుల

గుర్తు లేకపోతే కేటీఆర్ కు సీడీలు పంపుతాం హైదరాబాద్ , వెలుగు: ఎన్నికల టైంలో ఈవీఎంలను ట్యాంపర్ చేయడం పెద్ద విషయం కాదంటూ గతంలో కేసీఆర్ అన్నారని, ఆవిషయం క

Read More

మోడీ ఓ దుర్మార్గుడు : ప్రకాశ్ రాజ్‌

ఆల్టర్నేట్ పాలిటిక్స్ కు మంచి రోజులు..స్థానికుడికే స్థానిక సమస్యలు తెలుస్తాయి: ప్రకాశ్ రాజ్‌ హైదరాబాద్ , వెలుగు: ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాలను కోరుకు

Read More

సాగర్ శుద్ధి పేరుతో రూ.కోట్లు మాయం

హుస్సేన్‌ సాగర్‌ క్లీనింగ్‌ పేరిట వందల కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. డబ్బులు మాత్రం హెచ్‌ఎండీఏ అధికారులు, కాంట్రాక్టర్లు మాయం చేస్తున్నారు

Read More

తెలంగాణలో ఆస్తులమ్ముకుని చంద్రబాబు ఏపీ పోవాలి

చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎన్నికల్లో పోలింగ్ ఎంత అనేది ఒకరోజు తర్వాతే తెలుస్తుందని ఆయన అన్నారు. ఏప

Read More

రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసింది కేసీఆరే: జీవన్ రెడ్డి

సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.  గత 5 సంవత్సరాల నుండి కేసీఆర్ కు అవినీతి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. గాం

Read More

ఈ నెల 22 నుంచి ZPTC, MPTC ఎన్నికలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22 ను

Read More

త్వరలో కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టాలు : కేసీఆర్

రాష్ట్రంలో పంచాయతీ రాజ్ చట్టం తరహాలో కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టాలను పటిష్టంగా రూపొందించే పనిలో ఉంది సర్కార్. దీనికి సంబంధించిన ప్రగతి భవన్లో మంత్ర

Read More

కేసీఆర్ పై రాష్ట్రపతి, సీబీఐకి అమరవీరుల కుటుంబాల నేతలు ఫిర్యాదు

ఢిల్లీ : సీబీఐ, రాష్ట్రపతిని కలిశారు తెలంగాణ అమరవీరుల కుటుంబాల నేతలు. కేసీఆర్ పాలనలో జరిగిన స్కాంలపై బుధవారం సీబీఐ, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని తెలి

Read More

కేసీఆర్, జగన్ లు మోడీకి పెంపుడు కుక్కలు: చంద్రబాబు

  ‘కేసీఆర్, జగన్ ఇద్దరూ ప్రధాని మోడీ పెంపుడు కుక్కలు. మోడీ బిస్కెట్లు తిని మీదికొస్తున్నారు. ఏపీకి అన్యాయం చేయాలని చూస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు తీ

Read More