KCR
నా సీటు 200 కోట్లకు అమ్ముకున్నారు: జితేందర్ రెడ్డి
మహబూబ్ నగర్, వెలుగు:‘టీఆర్ఎస్ వందల కోట్లకు ఎంపీ టికెట్లు అమ్ముకుంది. రాష్ట్రంలోని ప్రతి సామాన్యుడు అంటున్నడు. అందులో నా సీటు పాలమూరుకే ఎక్కువ రేట
Read More300 సీట్లు వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారా: దత్తాత్రేయ
ఫెడరల్ ఫ్రంట్ అతుకుల బొంత సీఎం కేసీఆర్ పై దత్తాత్రేయ ఫైర్ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బండా
Read Moreకారు వర్సెస్ పదహారు
సారుకు, ఢిల్లీల సర్కారుకు నడుమ పదహారు నంబరుంది .అసెంబ్లీ జోష్ తోని ఎంపీ ఎన్నికల్ల 16 సీట్లు గెల్చుడు కష్టంగా దని గులాబీ పార్టీ నమ్ముతున్నది. క్యాండేట్
Read Moreమోడీ ఐదేళ్ల పాలన అట్టర్ ఫ్లాప్ : KCR
తెలంగాణ ప్రజలకు మాత్రమే తాము ఏజెంట్లమన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ లోక్ సభ స్థానం, మెదక్ లోక్ సభ స
Read Moreకేసీఆర్ ప్రధానమంత్రి కావాలి : కడియం
సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి అన్నారు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి. బుధవారం ఆయన వరంగల్ ఎంపీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. “ తెలంగాణ అభివృద్ధి చ
Read Moreహామీలను విస్మరించి రాష్ట్ర ప్రజలను కేసీఆర్ వంచించారు
రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్ వంచించారని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. 2014 ఎన్నికలలో కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలే
Read Moreమోడీ మళ్లీ PM అయితే కేసీఆర్ సన్యాసం తీసుకుంటారా..
సిఎం కేసీఆర్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని అన్నారు మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకులు దత్తాత్రేయ. రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం 30వేల కోట్ల గ్రాంట
Read More‘ప్రధాని‘ఆశ లేదు..ఎవరు అవుతారన్న ఆసక్తి కూడా లేదు
ప్రధాని పదవిపై తనకు ఆసక్తి లేదని సీఎం కేసీఆర్ చెప్పారు.గోల్ మాల్ చేసే కాంగ్రెస్, బీజేపీలు ఈ దేశానికి పనికి రావని, ఆరెండూ లేని ప్రాంతీయ పార్టీల కూటమ
Read Moreదీవించండి..దేశం కోసం పిడికిలి బిగిస్తా: సీఎం కేసీఆర్
భువనగిరి ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నామని తెలిపారు. దేశంలో ఉన్న వనరులను ఉపయోగించుకోవడంలో కా
Read Moreఇవాళ వరంగల్, యాదాద్రి జిల్లాల్లో సీఎం కేసీఆర్ సభ
లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం ఇవాళ రెండు జిల్లాల్లో తిరుగనున్నారు సీఎం కేసీఆర్. సాయంత్రం వరంగల్, యాదాద్రి భువనిగిరి జిల్లాల్లో జరిగే బహిరంగ సభల్లో మాట్
Read Moreఇన్నాళ్లు దేశాన్ని దద్దమ్మలు పాలించారు: కేసీఆర్
రాహుల్, మోడీ ఎవరు వచ్చినా దేశానికి ఒరిగేదేమీ లేదన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. పెద్దపల్లి నియోజకవర్గంలోని గోదావరిఖనిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు
Read Moreజగన్ కు ఓటేస్తే కేసీఆర్ కు అధికారం ఇచ్చినట్టే: చంద్రబాబు
తెలంగాణ సీఎం కేసీఆర్కు ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ఖబడ్దార్.. నీ ఆటలు సాగవని హెచ్చరించారు. పులివెందులలో ప్రచారం నిర్వహించి
Read Moreమోడీ పాలనలో.. మాల్యా, నీరవ్ లాంటి వారికే అచ్చేదిన్ : రాహుల్
కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబం బాగుపడింది తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు AICC అధ్యక్షుడు రాహుల్ గాంధీ. సోమవారం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హుజు
Read More













