Khammam district
నల్లగా పాలేరు రిజర్వాయర్ నీళ్లు..ఆందోళనలో ప్రజలు
కూసుమంచి, వెలుగు: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ నీళ్లు నల్లగా మారాయి. ఈ రిజర్వాయర్ నీటిని మిషన్భగీరథ పథకం కింద సూర్యాపేట, ఖమ్మం
Read Moreనీరు లేక ఎండిపోతున్న వేలాది ఎకరాల పంటలు
ఖమ్మం, వెలుగు: ప్రస్తుత యాసంగి సీజన్లో వేసిన పంటలకు సాగునీరు సరిపోయేలా అందడంలేదు. అందుకు ఇరిగేషన్అధికారులు, సిబ్బంది సమన్వయలోపమే కారణం. జిల్లాల
Read Moreవీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి
రాష్ట్రంలో కుక్కల దాడిలో మరో బాలుడు బలయ్యాడు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పరిధిలోని పుటనీతండాలో భరత్ అనే ఐదేళ్ల బాలుడు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పో
Read Moreతుమ్మలకు ఎమ్మెల్సీ ఆఫర్!
ఖమ్మం, వెలుగు : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎమ్మెల్సీ ఆఫర్ వచ్చింది. ఈ నెల 3న రాత్రికల్లా హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలని సీఎం కేసీఆర్ నుంచి కబు
Read Moreఖమ్మం రూట్ మార్చిన రియల్టర్లు ..సహకరిస్తున్న ఆఫీసర్లు!
ఖమ్మం/ ఖమ్మం రూరల్, వెలుగు: ఖమ్మం జిల్లాలో కొందరు రియల్టర్లు రూట్ మార్చారు. డీటీసీపీ అనుమతుల్లేని ప్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోవడంతో మరో
Read Moreబినామీ గిరిజనుల పేర్లతో ఏపీ వ్యాపారుల అక్రమ దందా
మైనింగ్ మాఫియాకు అడ్డాగా సర్వే నంబర్ 302 పీసా చట్టంలోని లొసుగులే ఆధారం ఏజెన్సీలో అక్రమంగా
Read Moreమళ్లీ తెరపైకి జీవో 59 డీడీల వ్యవహారం
2015లో ఇండ్ల రెగ్యులరైజ్ కోసం డబ్బులు కట్టిన దరఖాస్తుదారులు రెగ్యులర్ చేస్తరా.. డబ్బులు వెనక్కిస్తారా అని డిమాండ్ కొనసాగుతున్న రెగ్యుల
Read Moreఇండ్ల ప్లాట్లు, భూముల రెగ్యులరైజేషన్ కోసం ఫీజు చెల్లించేందుకు అవస్థలు
ఫీజు ఎక్కువగా ఉందంటున్న లబ్ధిదారులు మార్కెట్ ఫీజు కంటే తక్కువేనంటున్న ఆఫీసర్లు జీవో 59 దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్లనున్న ఆఫీసర్లు మండలాన
Read Moreముందస్తు ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీ
హాథ్ సే హాథ్ జోడో పేరుతో భట్టి విక్రమార్క టూర్ గుడ్ మార్నింగ్ మధిర పేరుతో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ వాడవాడకు పువ్వాడ పేరుతో మంత్రి అజయ్
Read Moreసీఎం కేసీఆర్ టూర్.. ఖమ్మం జిల్లాలో ముమ్మర తనిఖీలు
భద్రాచలం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఈ నెల 12,18 తేదీల్లో సీఎం కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీసులకు కంటి మీద కునుకు లేకుం
Read Moreఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
ఈ నెల 18న ఖమ్మం పరిధిలోనే 5 లక్షల మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ నేతలను ఆదేశించారు. ఈ సభకు నాలుగు రాష్ట్రాల నుంచి
Read Moreరైతులను దోపిడి చేస్తున్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు
కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు, మిల్లర్ల ఇష్టారాజ్యం తరుగు పేరుతో లారీ లోడుకు రూ.50 వేల విలువైన వడ్ల కోత రైతులు ఆందోళనలు చేస్తున్నా పట్టించుక
Read Moreప్రజా సమస్యలపై పోరాడటం షర్మిల చేసిన తప్పా : వైఎస్ విజయమ్మ
పాలేరు తెలంగాణను పాలించే ఊరు అవుతుందని వైఎస్ విజయమ్మ అన్నారు. ఖమ్మం జిల్లా అంటే షర్మిల నాయకత్వంలో త్వరలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి గుమ్మం అవుతుందన
Read More












