Khammam district
లారీ ఢీకొని నిండు గర్భిణి మృతి: కడుపులో శిశువు..
మరికొన్ని రోజుల్లో ఆ ఇంట్లోకి ఓ బుల్లి వారసుడు రాబోతున్నాడు. బిడ్డకు జన్మనివ్వబోతున్నానని నెలలు నిండిన ఆ మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అన్ని రక
Read Moreపిడుగు పడి ముగ్గురు యువకులు మృతి
ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పడి ముగ్గురు యువకులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ముదిగొండలో మధ్యాహ్న
Read Moreదొంగ బాబా.. మాట వినకుంటే గ్రామ బహిష్కరణే
తనకు తాను గురూజీగా చెప్పుకుంటూ.. గ్రామంలో అనాగరిక తీర్పులు అమలు చేస్తూ.. ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నాడో వ్యక్తి. వయస్సులో పెద్దవాడని సలహా కోసం వెళితే
Read Moreకాల్వలోకి దూసుకెళ్లిన కారు.. నిండు గర్భిణి, మరో మహిళ మృతి
ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం దగ్గర ఘోర విషాద సంఘటన జరిగింది. సాగర్ ఎడమ కాల్వలోకి టాటా ఇండికా కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు చనిపోయారు. 9 నెలల నిండు
Read Moreవీ6 కథనానికి స్పందన.. విషజ్వరాలపై అధికారుల్లో కదలిక
ఖమ్మం జిల్లా విషజ్వరాలపై వీ6 ప్రసారం చేసిన కథనానికి స్పందన వచ్చింది. గుదిమళ్లలో విషజ్వరాల వల్ల పది మందికి పైగా చనిపోయారు. వార్త ప్రసారం చేయడంతో వైద్య
Read Moreపురుగుల మందు డబ్బాతో తహశీల్దార్ ఆఫీసుకు రైతు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ తహశీల్దార్ కార్యాలయం ముందు ఓ రైతు తీవ్ర నిరసన తెలిపాడు. పాత అంజనాపురం గ్రామానికి చెందిన బత్తుల మధు అనే రైతు తన వ
Read More3 ప్రాణాలకు రూ.30 లక్షలు : దమ్మపేటలో కిరాయి హంతకులు
ఖమ్మం: దమ్మపేట మండలంలో కిరాయి హంతకుల కుట్రను భగ్నం చేశారు పోలీసులు. అశ్వారావు పేట నియోజక వర్గంలో గిరిజన సమస్యల పోరాటం చేస్తున్న సోడేం వెంకట్ అనే వ్యక
Read MoreBank Officials Issues Notice To Farmers To Clear Farm Loan Dues | Khammam District
Bank Officials Issues Notice To Farmers To Clear Farm Loan Dues | Khammam District
Read Moreనాగన్న హోటల్ ను మెచ్చుకున్న సినీ ప్రముఖులు
‘నాణ్యతే నమ్మకాన్ని నిలబెడుతుంది, వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తుంది’ అంటాడు నాగన్న. దానికి తగ్గట్టు గానే హోటల్ దగ్గర పెద్ద బోర్డులు, అలంకరణలు కనిపించవు
Read Moreఫ్రెండ్స్ తో హోలీ ఆడాడు..అంతలోనే మృతి
ఖమ్మం : చెరువులో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు శవమై తేలాడు. అప్పటివరకు ఫ్రెండ్స్ తో హోలి వేడుకల్లో పాల్గొన్నాడు. నలుగురు స్నేహితులతో కలిసి స్నానానికి ద
Read Moreఅకాల వర్షం..భారీగా పంట నష్టం
ఖమ్మం: రాష్ట్రంలో పలుచోట్ల అకాలవర్షం కురిసింది. దీంతో పలుచోట్ల పంట నష్ట పోయింది. జిల్లాలో ఉదయం నుంచి మబ్బులు కమ్ముకోని పలు మండలాల్లో వర్షం కురిసింది.
Read Moreమైనార్టీలకు ప్రాధాన్యమిచ్చింది కేసీఆరే
ఖమ్మం , వెలుగు: దేశంలోనే మైనార్టీలకు అత్యధిక బడ్జెట్ కేటాయించింది కేసీఆరేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఖమ్మంలోని చెర్వు బజార్ మదర్
Read More











