Khammam district
మొరాయించిన 108 .. గాయపడ్డ వ్యక్తి మృతి
జూలూరుపాడు, వెలుగు : బైక్, ఆటో ఢీకొనడంతో గాయపడ్డ వ్యక్తిని 108లో దవాఖానాకు తీసుకువెళ్తుండగా అది మొరాయించింది. దీంతో ట్రీట్మెంట్అందడంలో ఆలస్యమై ఆ వ్య
Read Moreఖమ్మం జిల్లాలో విషాదం… విద్యుత్ షాక్తో భార్యాభర్తలు మృతి
ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నేలకొండపల్లి మండలం బోదులబండలో చెరుకు తోటలో జడలు వేస్తుండగా తెగిన విద్యుత్ వైరు తగిలి భార్యాభర్తలు మృతి చెందారు.
Read Moreతెలంగాణ కూడా యూపీలాగా మారుతుంది
తెలంగాణ లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఉత్తర్ ప్రదేశ్లో మాదిరిగా రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయన్నారు కాంగ్రెస
Read Moreప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి బాలిక మృతి
ఖమ్మం జిల్లా : ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి బాలిక మృతి చెందిన సంఘటన సోమవారం ఖమ్మం జిల్లాలో జరిగింది. చింతకాని మండలం సీతంపేట గ్రామానికి చెందిన బిందు (
Read Moreరూ.8 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత
ఖమ్మం జిల్లా: నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకెట్లను తరలిస్తున్న నిందితుణ్ని ఖమ్మం జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం నిఘా ఉంచి పట్టుకున్నారు. ఈ
Read Moreకార్పొరేటర్ కారును తగల పెట్టిన గ్రామస్థులు
ఖమ్మం ఒకటో డివిజన్ లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ ప్రాంతంలోని ఆనంద్ అనే యువకుడు ఇటీవల మరణించాడు. అయితే ఆ యువకుడి మృతికి డివిజన్ కా
Read Moreప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం
ఖమ్మం, ఆగస్టు 21- మూడు రోజులుగా మళ్ళీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ క
Read Moreఖమ్మం జిల్లా నేలకొండాపల్లిలో 14 రోజులు లాక్ డౌన్
ఖమ్మం జిల్లాలో కరోనా కేసుల నమోదు ఎక్కువ అవుతోంది. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి లో ఒక వ్యక్తి ద్వారా 8మందికి కరోనా వ్యాపించింది. నేలకొండపల్లిలో 9మందిక
Read Moreమూగ జీవాలపై కర్కశత్వం.. కొట్టి, ఉరి వేసి చంపారు
నీటి తొట్టిలో పడి కొట్టుమిట్టాడుతున్న ఓ కోతిని మానవతా దృక్పథంతో కాపాడాల్సింది పోయి… ఆ కోతిని ఉరి తీసి చంపిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకొంది. వివరాల
Read Moreటీఆర్ఎస్ లో భగ్గుమన్న విభేదాలు : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి పువ్వాడ ఫ్లెక్సీల చించివేత
అధికార పార్టీ టిఆర్ఎస్ లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమా
Read Moreఖననం చేసిన డెడ్ బాడీకి పోస్టు మార్టం
ఖమ్మం జిల్లా, వెలుగు: ఖననం చేసిన డెడ్ బాడీని పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం చేయించారు. జూలూరుపాడు మండలంలోని బొజ్యాతండాకు చెందిన గుగులోతు శివ(13) గుర
Read Moreఒక్క షేక్ హ్యాండ్ తో ఐదుగురికి వ్యాపించిన కరోనా
ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న మిస్టరీపై క్లారిటీ వచ్చింది. ఖిల్లాకు చెందిన ఒకే కుటుంబంలో ఐదు గురికి కరోనా రావడంపై ఉన్న సస
Read More












