Khammam district
పోడు రైతులకు, ఫారెస్ట్ సిబ్బందికి మధ్య గొడవ
రాష్ట్రంలో పోడు సాగుదారులకు, అటవీశాఖ అధికారులకు మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పెనుబల్లి మ
Read Moreమద్యం దుకాణం పైకప్పు రేకులు కట్ చేసి చోరీ
సీసీ కెమెరాలో రికార్డయిన వైన్ షాపు చోరీ ఖమ్మం జిల్లా: మధిరలో ఓ వైన్స్ షాప్ లో దొంగతనం జరిగింది. రాత్రి ఓ దొంగ వైన్ షాప్ పైకి ఎక్కి రేకుల
Read Moreపాలేరు నుంచి షర్మిల పోటీ ఖరారు
ఈ రోజు నుంచి నా ఊరు పాలేరు పాలేరు నుంచే దశ..దిశ నిర్దేశం వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఖమ్మం జిల్లా: పాలేరు నియోజకవర్గం నుం
Read Moreతుస్సుమనిపించిన కేటీఆర్ టూర్.!
సూచనలకే పరిమితమైన లీడర్ల మీటింగ్ చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోయిన చిన్న బాస్ ప్రారంభోత్సవాలు, ప్రతిపక్షాలపై విమర్శలు ఖమ్మం, వెలుగు: ర
Read Moreఆ జిల్లాలపై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి
గత ఎన్నికల్లో టీఆర్ఎస్కు నిరాశ ఖమ్మానికి రెండు రాజ్యసభ సీట్లు తాజాగా ఐ ప్యాక్ టీమ్ సర్వే స్కీంల అమలు, నేతల పనితీరుపై ఫీడ్ బ్యాక్
Read Moreఎంపీడీవో ఎదుట బైఠాయించిన సర్పంచ్
ఖమ్మం జిల్లా: మధిరలో ఎంపీడీవో ఛాంబర్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు సైదిలీపురం గ్రామ సర్పంచ్ చిట్టిబాబు. పల్లెప్రగతిపై ఏర్పాటు చేసిన సమావేశం ప్ర
Read More28 నుంచి షర్మిల పాదయాత్ర
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 28 న ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి తూడి
Read Moreరాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వారం రోజులుగా వానలతో కొంత మేర తగ్గిన ఉష్ణోగ్రతలు సోమవారం పెరిగాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లా షమ్
Read More24వ రోజు కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్ర
ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ సోమవారం 24 వ రోజు మధిర మండలం దేశీనేనిపాలెం నుండి పాదయాత్ర ప్రా
Read Moreవడ్లు కొనుడు చేతకాక గాజులు వేసుకుని ధర్నాలు
రాజకీయాల కోసం రైతులను పణంగా పెడతారా..? 52వ రోజు షర్మిల పాదయాత్ర.. బయ్యారంలో మాటా మంతీ ఖమ్మం జిల్లా: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక
Read Moreరాములోరి కళ్యాణం.. కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన గ్రామస్థులు
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని మంచుకొండ గ్రామం.. ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాముల వారి కళ్యాణాన్ని రమణీయంగా చేయాలని నిర్ణయించడమే కాక..
Read Moreవడ్లు కొనమంటే ఢిల్లీ వెళ్లి ధర్నా డ్రామాలు
ఖమ్మం జిల్లా: రైతులు వడ్లు కొనమని అడుగుతుంటే.. పట్టించుకోకుండా ఢిల్లీ వెళ్లి ధర్నా డ్రామాలు ఆడుతున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురా
Read Moreనా భూమిని ఇప్పించండి.. లేదా సూసైడ్కు పర్మిషన్ ఇయ్యండి?
ఖమ్మం టౌన్, వెలుగు: ‘నా భూమిని నాకు ఇప్పించండి. లేదంటే ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి’అని ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన గోగు వెంక
Read More












