V6 News

Khammam

రేటు తక్కువైనా పచ్చి వడ్లనే అమ్ముకుంటున్రు

ప్రైవేటుకే మొగ్గు చూపుతున్న ఖమ్మం జిల్లా రైతులు  ఇప్పటి వరకు సేకరించింది 40 వేల టన్నులే చలి, మంచు కారణంగా తగ్గని తేమ శాతం ఖమ్మం, వెలు

Read More

మాలలు ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలి : వివేక్ వెంకటస్వామి

సత్తుపల్లి, వెలుగు: మాలలు ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి, మాజీ ఐఏఎస్ ఆకునూరు ము

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి శనివారం సువర్ణ తులసీదళాలతో అర్చన జరిగింది. గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో సుప్రభాతసేవ చేసి బా

Read More

భద్రాద్రి జిల్లాలో కలకలం రేపుతున్న తనిఖీలు

    అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత     సీఐ సస్పెన్షన్​తో అబ్కారీ శాఖలో ఆందోళన భద్రాచలం, వెలుగు:

Read More

నాగులవంచ డీసీసీబీలో నెదర్లాండ్ బృందం

ఖమ్మం టౌన్, వెలుగు: సప్లై ఎక్కువగా ఉండి, డిమాండ్ తక్కువగా ఉన్న పంట ఉత్పత్తులను ఆన్​లైన్​లో అమ్మేందుకు రైతులకు ఓ వేదిక ఏర్పాటు చేసేందుకు రాష్ట్రంలో కరీ

Read More

ఇండ్ల కోసం భద్రాచలం వరద బాధితుల నిరసన

ఈ ఏడాది వచ్చిన వరదలతో రోడ్డునపడ్డ 18 వేల కుటుంబాలు  మెట్ట ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామన్న సీఎం కేసీఆర్  5 నెలలైనా కనీసం

Read More

రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వేధిస్తోంది: తమ్మినేని వీరభద్రం

ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం వేధిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. కేసులు నిరూపణ కాకముందే సీఎం కేసీఆర్ కుటుంబాన

Read More

సింగరేణి వేలాన్ని ఆపండి: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

లోక్ సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి  న్యూఢిల్లీ: సింగరేణి కోల్ మైన్స్ వేలంలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హోంగార్డ్స్ 60వ రైజింగ్ డేను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ డా.వినీత్ హాజరై

Read More

అటవీ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలపై దృష్టి పెట్టని ఆఫీసర్లు

భద్రాచలం,వెలుగు: గిరిజన సహకార సంస్థ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గిరిజన బజార్ల ద్వారా నిత్యావసర సరుకులు, అటవీ ఉత్పత్తులు అందించ

Read More

ధరణితో రైతులు భూములపై హక్కులు కోల్పోయారు: భట్టి విక్రమార్క

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ తో రైతులు భూములపై హక్కులు కోల్పోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. నిరుపేద దళితులకు మూడెకరాల

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం టౌన్, వెలుగు: గతంలో నిధులు రావడమే కష్టంగా ఉండేదని, ఇప్పుడు వరదలా వస్తున్న నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి పువ్వాడ అజయ్​కుమార

Read More

మన్యంలో గర్భిణులు, మహిళల్లో వేధిస్తున్న రక్తహీనత 

11,069 మంది గర్భిణులను పరీక్షిస్తే 7,023 మందికి రక్తహీనత   భవిష్యత్​ తరాల ఆరోగ్యంపై ఎఫెక్ట్​ అడవి బిడ్డలకు సరైన తిండి దొరకని వైనం&nbs

Read More