killed

బైకుపై వెళ్తున్న భార్యా భర్తలను ఢీకొన్న కారు

సిటీ శివారు నార్సింగిలో ఘోర ప్రమాదం హైదరాబాద్ శివారు నార్సింగిలో ఘోర ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న భార్యభర్తలను వేగంగా వచ్చి ఢీకొట్టింది

Read More

ఒక్క పొరపాటు.. 15 ప్రాణాలు తీసింది

కోహిమా/గౌహతి/న్యూఢిల్లీ: అందరూ కోల్‌‌‌‌ మైన్‌‌‌‌ వర్కర్లు.. పని పూర్తి చేసుకుని వ్యానులో ఇండ్లకు బయల్దేరారు..

Read More

అగ్నిప్రమాదంలో చిక్కుకుని యువకుడి మృతి

మేడ్చల్ జిల్లా నాచారం పోలీస్ స్టేషన్ పరిదిలోని మల్లాపూర్ గ్రీన్ హిల్స్ కాలనీలో ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో నిల్వ ఉంచిన డిజిల్, కిరోసిన్, వ

Read More

ఆర్టీసీ బస్సు-బైకు ఢీ..ఇద్దరు సోదరుల మృతి

హన్మకొండ జిల్లా: ఆర్టీసీ బస్సు బైకు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఐనవోలు మండలం ఉడతగూడెం సమీపంలో జరిగిందీ ప్రమాదం. మృతు

Read More

ప్రియురాలని గొంతు కోసి హత్య

పెద్దపల్లి జిల్లా: పెళ్లికి నిరాకరించందని ప్రియురాలని గొంతుకొసి హత్య చేశాడు ఓ యువకుడు. పెద్దపల్లి జిల్లా 8 ఇంక్లైన్.. కెకె నగర్ లో ఈ ఘటన జరిగింది

Read More

జవాన్లపై కాల్పులు జరిపిన తోటి జవాన్

ఛత్తీస్‎గఢ్ సుక్మా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మిలటరీ బేస్ క్యాంప్‎లో జవాన్ల మధ్య గొడవ జరిగింది. మారాయిగూడ పోలీస్‎స్టేషన్ లిమిట్స్‎

Read More

కారు, ట్రక్కు ఢీ: ఐదుగురు యూట్యూబర్లు మృతి

గువాహటి: అస్సాంలోని దరంగ్ జిల్లాలో ఎదురెదురుగా వస్తున్న కారు, ట్రక్కు ఢీకొని ఐదుగురు యూట్యూబర్లు మృతిచెందారు. ఆదివారం సాయంత్రం షూటింగ్ ముగించుకుని యూట

Read More

నమ్మించి.. అన్నను చంపిన తమ్ముడు

రంగారెడ్డి జిల్లా:  శంషాబాద్ మండలంలో  దారుణం జరిగింది.  కుటుంబ కలహాలతో  అన్నను చంపాడు  ఓ తమ్ముడు . ఆరెంజ్ కంపెనీకి  చెంద

Read More

లోయలో పడిన బస్సు.. 11 మంది మృతి

దోడా: జమ్మూ కశ్మీర్‌‌లో ఘోరం చోటు చేసుకుంది. ధాత్రి నుంచి దోడాకు వెళ్తున్న మినీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు అక్కడికక

Read More

కుక్కల్ని చంపించినందుకు మున్సిపల్  కమిషనర్ పై కేసు

నర్సాపూర్, వెలుగు: కుక్కలను చంపించినందుకు మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ అశ్రుత్ కుమార్ పై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది. నర్స

Read More

ప్రాణం తీసిన సీతాఫలాల  కొట్లాట

వికారాబాద్, వెలుగు: సీతాఫలాల విషయమై బావ, బావమరది కొట్లాటలో ఒకరి ప్రాణం పోయిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం  గడిసింగాపూర్ గ్రామంలో బుధవారం చోట

Read More

ప్రియుడే నర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను చంపి ఎస్కేప్

చందానగర్​ హత్య కేసులో  దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు హైదరాబాద్, వెలుగు: చందానగర్‌‌‌‌‌‌‌‌&zwn

Read More

ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోలు మృతి

ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. టేక

Read More