killed
ఫుడ్ ఆర్డర్ ఆలస్యమై గొడవ.. కాల్పుల్లో ఒకరు మృతి
గ్రేటర్ నోయిడా: ఫుడ్ ఆర్డర్ ఆలస్యమై ఓ రెస్టారెంట్ లో గొడవ జరిగి ఓనర్ ను కొందరు కాల్చిచంపారు. ఈ ఘటన ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో మంగళవారం రాత్రి చోటుచే
Read Moreభర్తను చంపి బాత్ రూంలో పాతిపెట్టింది
హత్యకు సహకరించిన కొడుకు, బంధువులు నవాబుపేట, వెలుగు: భూమి అమ్ముతానన్నందుకు భర్తను చంపేసి బాత్ రూంలో పాతిపెట్టిందో భార్య. నెల రోజుల తర్వాత విషయం బయటపడ
Read Moreబర్త్ డే కేక్ తీసుకొస్తూ ముగ్గురు మైనర్లు మృతి
హైదరాబాద్,వెలుగు: బర్త్ డే సెలబ్రేషన్ కోసం కేక్ తీసుకొస్తున్న ముగ్గురు మైనర్లను వెహికల్ ఢీకొట్టడంతో వారు చనిపోయిన ఘటన చేవెళ్ల పరిధిలో జరిగింది. చేవెళ
Read Moreఐదుగురు ట్రక్కు డ్రైవర్లు సజీవ దహనం
అస్సాంలో దారుణం జరిగింది. దిమా హసావ్ జిల్లాలో ట్రక్కులకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఐదుగురు ట్రక్కు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. దిమా హసావ్ జిల్ల
Read Moreతల్లిని చంపిన కొడుకులు అరెస్ట్
నర్సింహులపేట, వెలుగు: మద్యం తాగేందుకు తల్లి డబ్బులు ఇవ్వలేదని ఇద్దరు కొడుకులు ఆమెను కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్
Read MoreGHMC అధికారుల నిర్లక్ష్యానికి ఇద్దరు బలి
హైదరాబాద్ : GHMC అధికారుల నిర్లక్ష్యం ఇద్దరు కార్మికులను బలి తీసుకుంది. ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం పరిధిలోని సాహెబ్ నగర్ లో మ్యాన్ హోల్స్ క్లీన
Read Moreరోడ్డు ప్రమాదం: ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మృతి
వికారాబాద్ జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఈ సంఘటన సోమవారం వికారాబాద్ జిల్లాలో జరిగింది.
Read Moreసెక్యూరిటీ ఫోర్సెస్ ఎన్కౌంటర్లో ఒక టెర్రరిస్ట్ హతం
శ్రీనగర్: టెర్రరిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఫైరింగ్లో ఓ ఉగ్రవాది మృతి చెందాడు. ఈ ఘటన జమ్మూ కశ్మీర్, కుల్గాం జిల్లాలోని మునంద్
Read Moreతాలిబన్ల దాడిలో భారత ఫొటో జర్నలిస్టు మృతి
కాందహార్: అప్గానిస్థాన్లో తాలిబన్లు క్రమంగా పట్టుబిగిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని 80 శాతానికి పైగా గ్రామాలు, సరిహద్దులను తాలిబన్లు తమ అధీనంలోకి
Read Moreపిల్లలు పుట్టట్లేదని ఆడపడుచు బాబును చంపేసింది
అబ్దుల్లాపూర్ మెట్: పిల్లలు పుట్టకపోవడంతో ఓ మహిళ తన మేనల్లుడ్ని చంపింది. ఈ ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలిస్ స్టేషన్ పరిధిలోని అనాజ్ పూర్ గ్రామంలో శు
Read Moreతెలంగాణలో కొత్తగా 1,771 కేసులు 13 మంది మృతి
హైదరాబాద్: గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,771 కరోనా కేసులు నమోదుకాగా..వైరస్ తో 13 మంది చనిపోయారని తెలిపింది వైద్యారోగ్యశాఖ. ప్రస్తుతం రాష్ట్రంల
Read Moreఅత్యాచారం చేసి చంపి.. సెప్టిక్ ట్యాంకులో పడేసిన్రు
పర్వతగిరి, వెలుగు: మహిళపై అత్యాచారం చేసి చంపి ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోని సెప్టిక్ ట్యాంకులో పడేసిన ఘటన వరంగల్రూరల్ జిల్లా పర్వతగిరి మండలం అన్న
Read Moreభార్యని తిట్టాడని... తండ్రిని చంపిన కొడుకు
కూకట్పల్లి, వెలుగు: అకారణంగా తన భార్యని తిట్టాడనే కోపంతో ఒక యువకుడు కన్న తండ్రినే కొట్టి చంపాడు. ఈ ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరి
Read More