నర్వ, వెలుగు: మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదని నారాయణపేట జిల్లాలో భార్య గొంతుకు తాడు బిగించి చంపేశాడో భర్త. పోలీసుల వివరాల ప్రకారం.. నర్వ మండలం పెద్దకడుమూర్కి చెందిన మునెప్ప, శ్యామలమ్మ(36)భార్యాభర్తలు. వీరికి నలుగురు ఆడపిల్లలు. మద్యానికి బానిసైన మునెప్ప రెండేండ్లుగా ఖాళీగా ఉంటూ డైలీ లిక్కర్ కోసం భార్యతో గొడవపడేవాడు. గురువారం తెల్లవారుజామున తాగేందుకు పైసలియ్యమని మరోసారి భార్యతో గొడవపడ్డాడు. ఇవ్వకపోయేసరికి తాడుతో శ్యామలమ్మ గొంతు బిగించి చంపేశాడు. మృతురాలి అన్న గోవిందు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఘటనా స్థలాన్ని మరికల్ సీఐ శివ కుమార్, నర్వ ఎస్సై విజయ్ భాస్కర్ పరిశీలించారు. మునెప్ప ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
తల్లిని చంపిన తండ్రి: కష్టాల్లో నలుగురు ఆడపిల్లలు
- తెలంగాణం
- October 15, 2021
లేటెస్ట్
- మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
- చంద్రయాన్2 అప్జ డేట్పాస్న్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- లోక్ సభ ఎన్నికల బరిలో మా ఊరి పొలిమేర నటి
- కేసీఆర్ వల్లే ఇరిగేషన్ రంగం నాశనమైంది: ఉత్తమ్ కుమార్
- తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..
- కేరళలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. 26న పోలింగ్
- బీ అలర్ట్:డేటింగ్ యాప్స్..డేటా అమ్మేస్తున్నాయ్
- తగ్గేదేలా:ఢిల్లీ మెట్రోలో..సీటు ఇవ్వలేదని మగాడి ఒడిలో కూర్చున్న మహిళ
- రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 20రూపాయలకే భోజనం...
- బెంగళూరులో ఐటీ దాడులు.. బంగారం, వజ్రాలు స్వాధీనం
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం