Kishan reddy

వారసత్వ సంస్కృతిని పరిరక్షిస్తున్నం : కిషన్ రెడ్డి

గోల్కొండ కోటలో లైట్, సౌండ్ షో ప్రారంభం మెహిదీపట్నం, వెలుగు:  తెలుగు పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన కాకతీయుల కాలమైన11వ శతాబ్దంలో కట్టినప్పటి

Read More

చరిత్రను భావి తరాలకు అందించేవే మ్యూజియాలు: కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

హైదరాబాద్​, వెలుగు:  వేల ఏండ్ల చరిత్రను, సంస్కృతిని, జీవన విధానాలను భావితరాలకు అందిచేవే మ్యూజియాలు అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్​రెడ్డి

Read More

ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్​ సర్కారుకు క్లారిటీ లేదు : కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు బీఆర్ఎస్​అవసరం లేదని, ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో పడేసినట్లేనని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్​జి.కిషన్​రెడ్డి అన్నారు.

Read More

రామరాజ్య పునాది..!

భారత జాతి ఐదు శతాబ్దాలుగా.. ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న శుభఘడియ వచ్చేసింది. జనవరి 22న వేదపండితుల సమక్షంలో,  సాధువులు, సంతుల మార్గదర్శన

Read More

ప్రజలెవరూ ఈ నెల కరెంట్ బిల్లు కట్టొద్దు..సోనియా ఇంటికి పంపండి:కేటీఆర్

ప్రజలెవరూ జనవరి నెల కరెంటు బిల్లులు  కట్టొద్దని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  కరెంట్ బిల్లుల గురించి అడిగితే అధికార

Read More

ఎస్సీ వర్గీకరణపై కేంద్ర కమిటీ ఐదుగురు సభ్యులతో ఏర్పాటు

ఈనెల 22న తొలి భేటీ ఉండే చాన్స్​ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రధాని మోదీ హామీ  ఢిల్లీ: ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ముందడుగు వేసింది. ఈ

Read More

రామ మందిర ప్రారంభం ఎన్నో ఏండ్ల కల : కిషన్ రెడ్డి

 హిందువుల ఆకాంక్ష నెరవేరుతున్నది బషీర్ బాగ్, వెలుగు : ఎన్నో ఏండ్ల హిందువుల ఆకాంక్ష ఈనెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభంతో నెరవేరుతుందని &

Read More

హిందువుల ఆకాంక్ష నెరవేరుతున్నది : కిషన్ రెడ్డి

     రామ మందిర ప్రారంభం ఎన్నో ఏండ్ల కల   బషీర్ బాగ్, వెలుగు : ఎన్నో ఏండ్ల హిందువుల ఆకాంక్ష ఈ నెల 22న అయోధ్యలో రామ మంద

Read More

ప్రధాని మోదీ పిలుపు... కనకదుర్గమ్మ ఆలయాన్ని శుభ్రం చేసిన కిషన్ రెడ్డి

జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభంతో  గత 500 ఏళ్ల హిందువుల ఆకాంక్ష నెరవేరనుందన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్ర

Read More

గిరిజనుల అభివృద్ధి కోసం ..రూ.24 వేల కోట్లు కేటాయింపు

వికారాబాద్, వెలుగు :  గిరిజనుల అభివృద్ధి కోసం రూ.24 వేల కోట్లతో ప్రధానమంత్రి జన్ మన్ కార్యక్రమం రూపొందించామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ

Read More

గిరిజనుల అభివృద్ధి కోసం పీఎం జన్మన్ కార్యక్రమం: కిషన్ రెడ్డి

18 రాష్ట్రాలలో గిరిజనులకు న్యాయం జరగలేదని.. గిరిజన గ్రామాల్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు దిశగా  పీఎం జన్మన్ కార్యక్రమం రూపొందించడం జరిగిందన్నార

Read More

రామ మందిర నిర్మాణాన్ని ఒక పార్టీకి ముడిపెట్టొద్దు : కిషన్‌‌‌‌రెడ్డి

ఓటు బ్యాంకు కోసం అయోధ్యపై రాజకీయాలొద్దు: కిషన్‌‌‌‌రెడ్డి  హైదరాబాద్, వెలుగు: అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఒక

Read More

100 జిల్లాల్లో ప్రధానమంత్రి జన్మన్ పథకం: కిషన్ రెడ్డి

దేశంలో గిరిజనులు ఇంకా అన్యాయానికి గురువుతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలు లేవన్నారు. జ

Read More