Kishan reddy
కేసీఆర్ దోచుకున్న సొమ్ముతోనే .. ఆరు గ్యారంటీల అమలు: రాహుల్
బీఆర్ఎస్ సర్కార్ను కూకటి వేళ్లతో పెకిలిస్తం: రాహుల్ ధరణితో పేదల భూములను కల్వకుంట్ల ఫ్యామిలీ గుంజుకుంది కేసీఆర్ చదువుకున్న స్కూల్, కాలేజీ
Read Moreఅసెంబ్లీ బరిలో ఉద్యమ ఎంపీలు .. చెన్నూరు నుంచి వివేక్.. ఎల్బీనగర్లో మధు యాష్కీ
హుస్నాబాద్లో పొన్నంముషీరాబాద్లో అంజన్ కుమార్ యాదవ్ మునుగోడు నుంచి రాజగోపాల్రెడ్డి మూడోసారి పోటీ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఏర్ప
Read Moreకాంగ్రెస్ది 420 మేనిఫెస్టో ..ఆచరణ సాధ్యం కానీ హామీలిచ్చిన్రు: హరీశ్రావు
బీఆర్ఎస్ పథకాలే కాపీ కొట్టారని ఫైర్ 2009 మేనిఫెస్టో హామీల్లో ఎన్ని నెరవేర్చారో చెప్పాలని డిమాండ్ గజ్వేల్/ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ఆచరణ
Read Moreఎన్నికల్లో గెల్వడానికి ఫాల్తు వాగ్దానాలు .. అనేక దుర్మార్గపు పనులు చేస్తున్నరు: కేసీఆర్
అందుకే 75 ఏండ్లయినా దేశం ముందుకుపోతలె కాంగ్రెసోళ్లు ధరణిని తీసేసి ‘భూమాత’ తెస్తరట బీజేపీకి మత పిచ్చి తప్ప ఇంకోటి లేదు మసీదులు తవ్
Read Moreతొలి ఏడాదిలోనే 2 లక్షల జాబ్లు..
ఫస్ట్ కేబినెట్ భేటీలోనే మెగా డీఎస్సీ..ఏటా జాబ్ క్యాలెండర్ రైతులకు 2 లక్షల రుణమాఫీ, 24 గంటలు ఉచిత కరెంట్ ధరణి స్థానంలో భూమాత పోర్టల్.. సీఎం
Read Moreఆర్ఎస్పీని అరెస్టు చేయొద్దు : పోలీసులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ : బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అరెస్టు చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కొంత మంది బీఆర్ఎస్ నేతలపై ఆర్ఎస్
Read Moreఎల్బీనగర్ లోనే అత్యధికం.. కాసేపట్లో గుర్తులను కేటాయించనున్న ఈసీ
బరిలో 48 మంది అభ్యర్థులు గజ్వేల్ లో 44, కామారెడ్డిలో 21 మంది 119 సెగ్మెంట్లలో 2898 మంది క్యాండిడేట్స్ జాబితా విడుదల చేసిన ఎన్నికల కమిషన్ కా
Read Moreసీఎం కేసీఆర్ ఓ పాస్ పోర్ట్ బ్రోకర్ : బండి సంజయ్
బీజేపీ గెలిస్తే మియాపూర్– సంగారెడ్డి మెట్రో లైన్ పటాన్ చెరు సభలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పటాన్ చెరు: సీఎం కేసీఆర్ పగ
Read Moreబీజేపీ చెత్తకుప్ప పార్టీ.. ఒక్క ఓటు వేసిన వేస్ట్ : సీఎం కేసీఆర్
బీజేపీ పార్టీ చెత్తకుప్ప పార్టీ అని.. ఆ పార్టీకి ఒక్క ఓటు వేసినా చెప్పకుప్పలో వేసినట్లే అని.. వేస్ట్ అన్నారు సీఎం కేసీఆర్. నవంబర్ 16వ తేదీ ఆదిలాబాద్ ల
Read Moreక్యాతన్ పల్లి రైల్వే గేటు ఢీకొని ఇద్దరు మృతి .. బాల్క సుమన్ నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ నేతల ఆందోళన
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి మండలం క్యాతన్ పల్లి రైల్వే గేటు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. రామకృష్ణాపూర్ సుభాష్ నగర్ కాల
Read Moreబీఆర్ఎస్, బీజేపీకి ఎంఐఎం బీ టీం: ఫిరోజ్ఖాన్
ఆ మూడు పార్టీలూ ప్రజలను మోసం చేస్తున్నయ్: ఫిరోజ్ ఖాన్ హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీకి ఎంఐఎం బీ టీం అని నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్
Read Moreనవంబర్ 24 నుంచి తెలంగాణపైనే బీజేపీ ఫోకస్
రాష్ట్రంలో 5 రోజుల పాటు పార్టీ అగ్రనేతల ప్రచారానికి ప్లాన్ హైదరాబాద్, వెలుగు: బీజేపీ హైకమాండ్ ఈ నెల 24 నుంచి తెలంగాణపైస్పెషల్ ఫోకస్ పెట్
Read Moreకాంగ్రెస్కు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బుధవారం మద్దతు తెలిపింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్
Read More












