
KTR
2047 నాటికి భారత ముఖచిత్రం మార్చే.. గేమ్ ఛేంజర్ లో తెలంగాణ కీ రోల్
తెలంగాణ రైజింగ్ 2047 రాష్ట్రాన్ని సగర్వంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో ప్రజాపాలన దినోత్
Read Moreయూరియాపై కేటీఆర్కు కనీస అవగాహన లేదు.. నోటికొచ్చింది మాట్లాడుతున్నరు: మంత్రి లక్ష్మణ్
రాజన్న సిరిసిల్లా: యూరియా పంపిణీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం వల్లే యూరియా కొరత అంటూ కేటీఆర్ కనీస అవగాహన లేకుండా మాట్లాడు
Read Moreఎమ్మెల్సీ కవితతో విష్ణు వర్ధన్ రెడ్డి భేటీ వెనుక మర్మమేంటి.?
పెద్దమ్మతల్లి నవరాత్రి ఉత్సవాలకు రావాలని ఆహ్వానం జూబ్లీహిల్స్ బై పోల్పై ఇద్దరు నేతల చర్చ! హైదరాబాద్, వ
Read Moreనీ ఇజ్జత్ దావాలకు భయపడ..లీగల్గా, రాజకీయంగా ఎదుర్కొంటా:బండి సంజయ్
కేటీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ నేను తంబాకు తినట్లేదని గుడిలో ప్రమాణం చేస్తా నువ్వు డ్రగ్స్ తీసుకోలేదని ప్రమాణం చేస్తావా?
Read Moreనీ సంగతి ఏందో త్వరలో బయటపెడతా: KTR పరువు నష్టం కేసుపై బండి సంజయ్ రియాక్షన్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిరాధార ఆరోపణలు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం
Read Moreకవితతో విష్ణు భేటీ.. జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ హాట్ టాపిక్..!
=జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ హాట్ టాపిక్ = పెద్దమ్మ ఉత్సవాలకు ఆహ్వానించానన్న మాజీ ఎమ్మెల్యే = 2009లో జూబ్లీ హిల్స్ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికైన వి
Read Moreకేంద్ర మంత్రి బండి సంజయ్పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయ పోరాటానికి దిగారు. ఈ మేరకు హైదరాబాద్
Read Moreఆనాడు మీ నాయన చేసిన పనేంది.. అప్పుడు మీకు సిగ్గు లేదా..? కేటీఆర్పై మంత్రి జూపల్లి ఫైర్
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సిగ్గుందా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు.
Read Moreస్పీకర్ నోటీసులకు 8 మంది ఎమ్మెల్యేల రిప్లై..వేటు తప్పినట్టేనా..?
హైదరాబాద్: పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలు వేటు నుంచి తప్పి నట్టేనా అన్నది హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ కు చెంది
Read Moreగొర్రెల స్కాం కేసులో స్పీడ్ పెంచిన ఈడీ.. ఏపీ గొర్రెల కాపరుల విచారణకు నోటీసులు..
గొర్రెల స్కాం కేసులో స్పీడ్ పెంచింది ఈడీ. సెప్టెంబర్ 15న విచారణకు రావాలంటూ బాధితులకు నోటీసులు జారీ చేసింది ఈడీ. గొర్రెల స్కాంలో మోసపోయారంటూ ఇప్పటికే ఏ
Read Moreకేటీఆర్.. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పు.. కాళేశ్వరం అవినీతిని మీ చెల్లెనే బయటపెట్టింది: మంత్రి వివేక్
ఆమె మాటలకు సమాధానం చెప్పలేక కేటీఆర్ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నడు కమీషన్ల కోసమే ఆ ప్రాజెక్టును కట్టిన్రు సీబీఐ ఎంక్వైరీతో కాళేశ్వర
Read Moreధరణిలో భూముల వివరాలు మార్చింది నిజమే! గత సర్కారు పెద్దలు, సీఎస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మార్పులు
ఫోరెన్సిక్ ఆడిట్ కంటే ముందే అధికారులకు తేల్చిచెప్పిన టెర్రాసిస్ బీఆర్ఎస్ హయాంలో పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూసిన సంస్థ మార్చిన భూముల వివరా
Read Moreఆ మూడు కేసుల్లో.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసుల్లో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రతిపక్ష పార్టీ
Read More