KTR
పోలీసులు లేనిదే కేసీఆర్ కుటుంబం అడుగు బయట పెట్టదు: రావు పద్మ
రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ హనుమకొండ జిల్లా పర్యటన సందర్భంగా వందలాది
Read Moreజూన్2 నుంచి డివిజన్ స్థాయి పాలన?
ఆఫీసర్ల కేటాయింపు, ఆఫీసుల ఏర్పాటు వివరాలు అందజేయాలని కమిషనర్ఆదేశాలు ఇదే అంశంపై గురువారం ఉన్నతాధికారులతో చర్చ
Read Moreకొనసాగుతున్న జేపీఎస్ల ఆందోళన
నాగర్ కర్నూల్, వెలుగు: రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్తో జేపీఎస్లు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఎంపీడీవో ఆఫీసుల ఎదుట ఆందోళనలు చేపట్టి తమను రెగ్యులరైజ్
Read Moreసమాధానం ఇవ్వలేకే కేటీఆర్ మొహం చాటేశారు: రేవంత్
ఔటర్ రింగ్ రోడ్డు వివాదంపై మంత్రి కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ వివాదంపై ఇప్ప
Read Moreప్రైవేట్ ఈవెంట్కు వెలమ మంత్రులకు ఇన్విటేషన్.. స్థానిక మంత్రికి దక్కని చోటు
మే4న కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్లలో పద్మనాయక వెలమ కళ్యాణమండపం ఏసీ హాల్ కు భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి వెలమ కమ్యూనిటీకి చెందిన మంత్రులు,
Read Moreనీరా అంటే ఆల్కహాల్ కాదు.. దేవతలు తాగే అమృతం
నెక్లస్ రోడ్లో నీరా(కల్లు) కేఫ్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం (మే3) న ప్రారంభించి.. ఫుడ్ కోర్టు ప్రాంగణాన్ని తిరిగి పరిశీలించారు
Read Moreకార్మికులు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి గంగుల
భవన నిర్మాణ, కార్మిక సంక్షేమ బోర్డు సహకారంతో ముంబైయి సీఎస్సీ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో 140 రకాల వైద్య, రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని మంత్రి గంగుల
Read Moreరైతులు చస్తుంటే.. ఢిల్లీలో ఏం పని? బండి సంజయ్
రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు చస్తుంటే, వారిని ఆదుకోకుండా సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజ
Read Moreసంగారెడ్డిలో ఫ్లిప్కార్ట్ ఫుల్ ఫిల్మెంట్ సెంటర్.. 40 వేల మందికి ఉపాధి
హైదరాబాద్, వెలుగు: ఈ–-కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ తెలంగాణలో తన బిజినెస్ను విస్తరించింది. సంగారెడ్డిలో కొత్త ఫుల్
Read Moreకేటీఆర్, కవిత సన్నిహితులకే ఓఆర్ఆర్ లీజు : రఘునందన్ రావు
మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్సీ కవిత సన్నిహితులకే ఓఆర్ఆర్ లీజు దక్కిందని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఐఆర్ఎల్ కంపెన
Read Moreకేటీఆర్ ను బొక్కలో వేసే వరకు పోరాటం చేస్తం: రేవంత్
ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) లీజు స్కాం వెనుక మంత్రి కేటీఆర్ ఉన్నారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మూడు నెలల్లో దిగిపోయేవా సీఎం కేసీఆర్
Read Moreబుల్లెట్ ప్రూఫ్ విండోస్తో సెక్యూరిటీ.. కొత్త భవన నిర్మాణానికి సీఎంఓ చెబుతున్న కారణాలివే
హైదరాబాద్ నడిబొడ్డున 'వాస్తుకు అనుగుణంగా' డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 30న ప్రారంభించారు.
Read Moreక్షుద్ర పూజల కలకలం.. కుంకుమ, పసుపు, నిమ్మకాయలు పేర్చి, కోడిని కోసి
జగిత్యాల జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని కరీంనగర్ రోడ్డు వైపు లేబర్ అడ్డా వద్ద గల మహాలక్ష్మి మెస్ ద్వారం షట్టర్ ముందు గుర్తుతెలి
Read More












