latest news
రెండో రోజూ జోరు వాన.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం
నిజామాబాద్ జిల్లా ముప్కాల్లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్లు వరి, మక్క, పత్తి పంటలకు నష్టం.. వాగులు ఉప్పొంగి నిలిచిన రాకపోకలు తెగిపోయి
Read Moreగద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎన్నికైనట్టు గెజిట్ ఇవ్వండి.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ
న్యూఢిల్లీ, వెలుగు: గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎన్నికైనట్లు గెజిట్ రిలీజ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవ
Read Moreబీజేపీలో టికెట్ల కోలాహలం.. మొదటి రోజు 182 దరఖాస్తులు
అప్లయ్ చేసుకున్న కుంజ సత్యవతి, తుల ఉమ, సామ రంగారెడ్డి, ఆకుల శ్రీవాణి ఈ నెల 10 వరకు అప్లికేషన్ల స్వీకరణ దరఖాస్తుకు ఎలాంటి ఫీజు లేదు మూడ
Read Moreహైదరాబాద్లో సీడబ్ల్యూసీ.. సెప్టెంబర్ 16, 17 తేదీల్లో సోనియా అధ్యక్షతన సమావేశాలు
తొలిరోజు సీడబ్ల్యూసీ మెంబర్స్తో భేటీ రెండో రోజు పీసీసీ చీఫ్లు, సీఎల్పీ లీడర్లతో సమావేశం 17న సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్లో ‘తెలంగ
Read Moreవీసా ప్రమాదంలో అమెరికాలోని లక్ష మంది భారతీయులు
H-4 వీసాతో అమెరికాలో ఉన్న దాదాపు లక్షమంది భారతీయుల పిల్లలకు ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. 21 యేళ్లు నిండినపుడు వారి తల్లిదండ్రులనుంచి వేరుచేయబడే
Read Moreఎలన్ మస్క్ .. అగర్వాల్ డిన్నర్ మీట్ : ఒక్క గంటలో నిప్పు కాదు పప్పు అని తేల్చాడా..!
2022 అక్టోబర్లో ఎలోన్ మస్క్ ట్విట్టర్ని చేజిక్కించుకున్నాడు. కొత్త యజమానిగా అతని మొదటి దశల్లో ఒకటి అప్పటి-CEO పరాగ్ అగర్వాల్ను తొలగి
Read Moreచంద్రయాన్ 3 : సెప్టెంబర్ 22న విక్రమ్ ల్యాండర్ మళ్లీ నిద్రలేస్తుందా.. ఏం జరగబోతుంది..?
జాబిల్లి దక్షిణ ధృవంపై విజయవంతంగా అడుగుపెట్టిన చంద్రయాన్ 3 ల్యాండర్, రోవర్ లు రెండు వారాల పాటు విజయవంతంగా పని చేశాయి. రెండు రోజుల క్రితమే రోవర్
Read Moreమీ అమ్మను గుడికి వెళ్లకుండా ఆపగలవా : ఉదయనిధికి అన్నామలై సవాల్
సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడిపై తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై మండిపడ్డారు. ఉదయని
Read Moreనీటి సంపులో పడి బాలుడి మృతి
హైదరాబాద్ లో నీటి సంపులో పడి ఓ బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకరాం.. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి జవహర్ నగర్ లోని బీరప్ప గడ్డలో హుస
Read Moreభూకబ్జాల్లో జగదీష్రెడ్డికి వాటా ఉంది : సంకినేని వెంకటేశ్వరరావు
మంత్రి జగదీష్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్ రావు ఫైర్ అయ్యారు. ఓవైపు భూకబ్జాదారులను ప్రోత్సహిస్తూనే నీతులు చెబుతున్నారని ఆ
Read Moreకళ్లకు గంతలు కట్టి నవవధువుపై ఫేక్ బాబా అత్యాచారం..
నవవధువు.. పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు.. ఏం జరిగిందో తెలియదు కానీ.. అనారోగ్యం సమస్యలు తలెత్తాయి.. దీంతో అత్తమామలు ఓ బాబా దగ్గరకు తీసుకెళ్లారు.. అయితే
Read Moreకొరియర్ పేరుతో టోకరా.. రూ.29 లక్షలు కోల్పోయిన బాధితుడు
కొరియర్ పేరితో ఓ వ్యాపారికి 29 లక్షల రూపాయలు టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారికి ఫి
Read Moreమంత్రి ఎర్రబెల్లిని కలిసిన సర్పంచి నవ్య
స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఓ వైపు ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనరసింహతో భేటీ కాగా.. రాజయ్యపై సంచలన ఆరోపణలు చేసి
Read More












