latest news

తెలంగాణ ఎక్స్ప్రెస్లో మంటలు..పరుగులు తీసిన ప్రయాణికులు

ఉదయం బెంగుళూరులో ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ మంటల్లో చిక్కుకున్న ఘటన మరవక ముందే మరో రైలు ప్రమాదానికి గురైంది. ఆగస్టు 19వ తేదీన ఉదయం మహారాష్ట్రలో తెలంగాణ ఎక్స

Read More

మీకు విస్కీ తాగే అల‌వాటు ఉందా.. ఉంటే ఈ స్నాక్స్ ప‌ర్ఫ‌క్ట్ ట‌చ్

రోజంతా చేసిన కష్టాన్ని మర్చిపోయేందుకు కొందరు.. బాధను మర్చిపోయేందుకు ఇంకొందరు.. స్నేహితులు, బంధువులతో పార్టీలు, ఫంక్షన్లతో ఎంజాయ్ చేసేందుకు మరికొందరు..

Read More

ప్రతిపక్షాలకు 2023లో అసలైన సినిమా చూపిస్తాం: కేటీఆర్

సినిమా అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర వచ్చేది  కాదని.. ప్రతిపక్షాలకు 2023లో  అసలైన సినిమా చూపిస్తామన్నారు మంత్రి కేటీఆర్. ఈ సారి కూడా&n

Read More

మైల్ స్టోన్.. 50 కోట్ల మార్కు దాటిన జన్ ధన్ ఖాతాలు

జన్‌ధన్ ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్కును దాటిన ఘనతను కొనియాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. దీన్నొక మైలురాయిగా అభివర్ణించిన ఆయన.. ఈ ఖాతాల్లో

Read More

వైన్స్‌‌లకు భారీగా అప్లికేషన్లు

నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట,  వెలుగు : ఉమ్మడి జిల్లాలో మద్యం షాపుల వేలానికి భారీ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. 336 షాపులకు 15,256 దరఖాస్తులు వచ్

Read More

అమర్‌నాథ్ యాత్రలో అపశృతి.. బ్యాలెన్స్ తప్పి వ్యక్తి మృతి

బీహార్‌కు చెందిన ఓ అమర్‌నాథ్ యాత్రికుడు ఆగస్టు 18న రాత్రి కాళీ మాత మోర్‌కు సమీపంలో ఉన్న ట్రాక్‌పై పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.

Read More

మెడికల్ కాలేజీ పనులకు మార్చి టార్గెట్ : కలెక్టర్ ఆర్‌‌వీ కర్ణన్

కలెక్టర్ ఆర్‌‌వీ కర్ణన్   నల్గొండ అర్బన్, వెలుగు : మెడికల్ కాలేజీ పనులను 2024 మార్చిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్‌‌వీ క

Read More

గిరిజనేతరులకు గృహలక్ష్మి అందనట్లేనా?

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గృహలక్ష్మి పథకం అమలుపై గందరగోళం నెలకొంది. గిరిజనేతరులకు పథకం అందుతుందా లేదా అనే అనుమానం వ్యక

Read More

ఏడుగురు పసికందులను చంపిన నర్సు

సంవత్సర కాలంలో ఏడుగురు నవజాత శిశువులను హత్య చేసిన కేసులో లూసీ లెట్బీ అనే 30ఏళ్ల మహిళ దోషిగా తేలింది. ముందు నుంచి తాను అమాయకురాలినంటూ వాదిస్తూ వచ్చిన ఆ

Read More

అర్ధరాత్రి వరకు మద్యం టెండర్లు

వెలుగు నెట్‌వర్క్‌ : ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా మద్యం టెండర్ల ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. టెండర్లకు చివరి రోజు

Read More

వైన్స్ అప్లికేషన్లు డబుల్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైన్స్ షాపుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో దరఖాస్తులు ఇచ్చేందుకు అ

Read More

ఆగస్టు 21 నుంచి 27 వరకు ఈ రూట్లలో పలు రైళ్లు రద్దు..

ఆగస్టు 21 వరకు పలు రైళ్లు రద్దయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 21 నుంచి పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించ

Read More

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ లో కేజీబీవీ హవా

మాక్లూర్, వెలుగు : నిజామాబాద్ ​లాంగ్​అండ్​డిస్టెన్స్ అసోసియేషన్​ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో మాక్లూర్ కేజీబీవీ స్టూడెంట్స్ ప్రతిభ చాటారు. 2 వేల మీటర్ల

Read More