latest news
చేవెళ్ల వాసులకు ఫ్రీగా గుండె, కంటి ఆపరేషన్లు: ఎంపీ రంజిత్రెడ్డి
శంకర్పల్లి, వెలుగు: చేవేళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ వాసులకు ఉచితంగా గుండె, కంటి ఆపరేషన్లు చేయిస్తానని ఎంపీ రంజిత్రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం శంకర్పల
Read Moreప్రేమ్ కుమార్ నవ్విస్తాడు
సంతోష్ శోభన్, రాశీ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ ‘ప్రేమ్ కుమార్&
Read Moreరాజమండ్రి నుంచి షోలాపూర్కు గంజాయి
సిటీ మీదుగా తరలిస్తుండగా పట్టుకున్న టీఎస్ నార్కొటిక్స్ బ్యూరో ఇద్దరు అరెస్ట్.. 22 కిలోల సరకు సీజ్ హైదరాబాద్,వెలుగు
Read Moreకండ్ల కలక సోకిన స్టూడెంట్లను.. చీకటి గదుల్లో పెట్టిన్రు
ఐసోలేషన్ పేరుతో ఇబ్రహీంపట్నం గురుకుల స్కూల్ మేనేజ్ మెంట్ నిర్వాకం పాడుబడ్డ బిల్డింగ్లోకి పిల్లలను తరలించి ర
Read Moreదండకారణ్యంలో దండుకట్టిన్రు.. ఘనంగా మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు
మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్కు నివాళి భద్రాచలం, వెలుగు: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భద్రతా బలగాల కండ్ల
Read Moreకరకట్టలు ఎక్కడెక్కడ!.. నెలాఖరుకు సర్కారుకు రిపోర్టు
భద్రాద్రి జిల్లాలో వరద నివారణపై స్టడీ చేయనున్న టెక్నికల్ కమిటీ కమిటీకి ఈఅండ్సీ నాగేంద్రకుమార్ నేతృత్వం వారంలో భద్రాద్రికి రాక.. గోదావరి పర
Read Moreఅభివృద్ధి పనుల్లో స్పీడ్ పెంచాలి: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్, వెలుగు: అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెంచాలని గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్ లో రూ.10 కోట్లతో చేపట్టిన ప
Read Moreఎస్సీ వర్గీకరణ జోలికొస్తే ఊరుకోం: చెన్నయ్య
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ జోలికి వస్తే ఊరుకోబోమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య హెచ్చరించారు. శనివారం హైదరాబాద్లోని వారి సంఘం కార్యాల
Read Moreచెరువులో పక్కనే మొసలి.. ఏం చేయాలో తోచక నీళ్లలో మునిగి మృతి
కొత్తకోట, వెలుగు: వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని రామకృష్ణ పురం గ్రామంలో శనివారం చెరువులోకి దిగిన ఓ వ్యక్తికి మొసలి కనిపించడంతో భయపడి నీ
Read Moreగురుకుల టీచర్లపై ఒత్తిడి తగ్గించాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
ముషీరాబాద్, వెలుగు: అత్యున్నత ఫలితాలు సాధిస్తున్న గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులపై మానసిక ఒత్తిడి తగ్గించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి క
Read Moreగ్రూప్2 వాయిదా వేయాలె.. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: గ్రూప్-2 ఎగ్జామ్ను వాయిదా వేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. గురుకులాలు, జేఎల్, పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ మధ్య గ్రూప్ 2 పర
Read Moreఆర్టీసీ కార్మికుల రాజ్భవన్ ముట్టడి .. ఇబ్బందులుపడ్డ గురుకుల ఎగ్జామ్ అభ్యర్థులు
విలీన బిల్లును గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ యూనియన్ల నేతలతో వర్చువల్గా మాట్లాడిన తమిళిసై రాష్ట్రవ్యాప్తంగా రెండు గంటలు బస్సులు బంద్
Read Moreరాజన్న హుండీ ఆదాయం రూ. కోటి 35 లక్షలు
వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి హుండీ లెక్కింపులో రూ.1 కోటి 35 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 22 రోజుల
Read More













