latest news

ఖమ్మం సభకు చేరుకున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ  ఖమ్మం సభకు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఖమ్మం సభకు చేరుకున్నారు.&

Read More

బీఆర్ఎస్లోకి మాజీ సైనికులు..కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

బిఆర్ఎస్ పార్టీలో మహారాష్ట్ర మాజీ సైనికులు చేరారు. ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మాజీ సైనిక సంఘాల నేతలు, మాజీ సైనికులు సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర

Read More

ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీలో ఘోరం.. ఒకరి మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడ మున్సిపాలిటీ ఫాబ్ సిటీలోని ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలి

Read More

ఆ చిన్నారులు పుడుతూనే లక్షలు సంపాదిస్తున్నారు.. ఎలాగంటే..

ఆదాయం బెత్తెడు.. ఖర్చు బారెడు... అన్న చందంగా ఉన్న ఈ రోజుల్లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలకు మాత్రమే జన్మనిస్తున్నారు ప్రస్తుత యువత.  కొంతమంది అయితే ఒక

Read More

మాది ట్రిపుల్ ఇంజన్ సర్కారు..విపక్షాలకు 3 సీట్లు వస్తే గొప్ప

మహారాష్ట్ర సర్కారు ట్రిపుల్ ఇంజన్ సర్కారుగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అన్నారు. తమ ప్రభుత్వంలో ఇప్పుడు ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎ

Read More

గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకన్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్

Read More

గిరిజనులమంతా రుణపడి ఉంటాం: మంత్రి సత్యవతి రాథోడ్

వందేళ్లలో జరగాల్సిన  తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం తొమ్మిది సంవత్సరాలలోనే జరిగిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప

Read More

మిస్టరీ మ్యాన్.. ప్రియుడి ఫొటో షేర్ చేసిన ఇలియానా.. కానీ

ఇటీవలే గర్భవతి అయిన హీరోయిన్ ఇలియానా డి క్రజ్ తన మిస్టరీ మ్యాన్‌కి సంబంధించిన మరో ఫొటోను అభిమానులతో పంచుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్&zw

Read More

రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు..కారులో ఏడుగురు

జాతీయ రహదారి మీద వేగంగా వెళ్తోన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంపెద్దాపూర్  జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవిం

Read More

తిరుమలలో రికార్డు ఆదాయం.. జులై3న గరుడ సేవ

 తిరుమలలో భక్తుల రద్దీ  కొనసాగుతోంది. భక్తుల సందడి తిరుమలలో కనిపిస్తోంది. శనివారం (జులై1) 82 వేల 999 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొ

Read More

గగనతలంలో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు.. ఇద్దరు పైలట్లు మృతి

కొలంబియా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలు గగనతలంలో ఢీకొని మంటలు చెలరేగడంతో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. జూలై 1న జరిగిన ఈ ఘటన అపియ

Read More

నడిరోడ్డుపై తాగుబోతు వీరంగం... ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం

పెద్దపల్లి జిల్లాలో ఓ తాగుబోతు రెచ్చిపోయాడు. మంథని పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద పట్టపగలే నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఆర్టీసీ బస్

Read More

ఏంటి సామి ఇదీ : అర గంటలో 5 కిలోమీటర్ల పరిగెత్తలేదు.. ఉద్యోగం పీకేశారు

ఈ రోజుల్లో ఉద్యోగాలు.. గాల్లో దీపంలా మారాయి. కరోనా తర్వాత పరిస్థితి దయనీయంగా మారింది. అంతేకాదు.. సోషల్ మీడియా ప్రభావం, చాట్‌జీపీటీ, ఇతరాత్ర టెక్న

Read More