latest news

హనుమంతుని డైలాగ్ మార్చిన ఆదిపురుష్ మేకర్స్..

డైరెక్టర్ ఓంరౌత్(OmRout) తీసిన ఆదిపురుష్(Adipurush) మూవీ రామాయణాన్నిపూర్తిగా అపహాస్యం చేశారని, డైలాగ్స్, వీఎఫ్ఎక్స్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున

Read More

పరిగి ఎమ్మెల్యేకు మరో పరాభవం.. గ్రామానికి రావొద్దని అడ్డుకున్న ప్రజలు

పరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లిలో బుధవారం (జూన్ 21న) ఎమ్మెల్యే మహేష్ ర

Read More

అప్పుడు విమర్శించారు.. ఇప్పుడు పొత్తు అంటున్నారు..

అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్న

Read More

తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ ప్రమాదం... బోల్తాపడిన పోలీస్ వాహనం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఘాట్ రోడ్లు ప్రమాదాలకు నెలవుగా మారాయి. తాజాగా తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో 58వ మలుపు వద్ద ప్రమాదం జరిగింది.  అదుపు తప్ప

Read More

గ్రాఫ్ బాగాలేకపోతే పీకేస్తా.. ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు.

Read More

హైదరాబాద్ కు రుతు పవనాలు.. మొదలైన వర్షాలు

హైదరాబాద్ సిటీలోకి రుతు పవనాలు వచ్చేశాయ్.. నిన్నటికి నిన్న రాయలసీమను తాకిన రుతు పవనాలు.. జూన్ 21వ తేదీ సాయంత్రం హైదరాబాద్ సిటీని తాకాయి. ఈ ప్రభావంతోనే

Read More

మెగా ప్రిన్సెస్ రాకతో కొణిదెల వంశం శక్తివంతమైంది.. మంత్రి రోజా ట్వీట్

రామ్ చరణ్-ఉపాసన దంపతులకి ఆడబిడ్డ పుట్టిన విషయం తెలిసేందే.'మెగా ప్రిన్సెస్'  రాకతో కొణిదెల కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. తాజాగా ఇదే

Read More

ఇంటింటికీ కిలో బంగారం ఇచ్చినా కేసీఆర్ గెలవడు : ఎంపీ కోమటిరెడ్డి

కాంగ్రెస్ పార్టీకి అధికారం ముఖ్యం కాదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఒకవేళ తమకు అధికారమే ముఖ్యమనుకుంటే సోనియాగాంధీ రెండుసార్లు ప్రధానమంత్ర

Read More

ఓ భర్త కసి, కోపం : ఇదుగో.. ఈ చిల్లర తీసుకుని పండగ చేసుకో

కలిసి ఉన్నప్పుడు కాదు విడిపోయిన సమయంలో కూడా భార్యను టార్చర్ చేశాడు భర్త. భరణం కింద ఇవ్వాల్సిన డబ్బులను చిల్లరగా తీసుకు వచ్చి వాటిని తీసుకోవాలంటూ చిల్ల

Read More

తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలిస్తాం : రేవంత్ రెడ్డి

తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరగాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ వనరులను కేసీఆర్ ఫ్యామిలీ విధ్వంసం చేసిందన్నారు. ఏఐసీసీ ఆదేశాలతో

Read More

తర్వాత ఏమైందీ : 110 స్పీడ్ తో వెళ్తున్న రైలు నుంచి జారి పడ్డాడు..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌ రైల్వేస్టేషనులో 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి ఓ

Read More

కేసీఆర్పై తిరుగుబాటు మొదలైంది..

తెలంగాణలో కేసీఆర్ పై తిరుగుబాటు మొదలైందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఇతర పార్టీల్లోని నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. చేరికల

Read More

కేసీఆర్ పాలన అవినీతిమయం.. అమరవీరుల కల సాకారం కావాలంటే బీఆర్ఎస్ ను బొందపెట్టాలె

కేసీఆర్ పాలన పూర్తిగా అవినీతమయమైందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. రాష్ట్రాన్ని పాలించే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. తెలంగాణలో దుర్మార్గపు

Read More