కేసీఆర్పై తిరుగుబాటు మొదలైంది..

కేసీఆర్పై తిరుగుబాటు మొదలైంది..

తెలంగాణలో కేసీఆర్ పై తిరుగుబాటు మొదలైందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఇతర పార్టీల్లోని నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. చేరికలన్నీ కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగమే అని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ లోకి ఆహ్వానించామని..ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.

ALSO READ: కేసీఆర్ పాలన అవినీతిమయం.. అమరవీరుల కల సాకారం కావాలంటే బీఆర్ఎస్ ను బొందపెట్టాలె

2024  సార్వత్రిక ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లు కాంగ్రెస్ దక్కించుకుంటుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని సీటులో కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.