V6 News

latest news

వేడి గాలులతో ఆస్పత్రులకు క్యూ.. 98 మంది మృతి, 400మందికి చికిత్స

రోజురోజుకూ పెరుగుతోన్న ఉష్టోగ్రతలు, వేడి గాలుల నేపథ్యంలో గడిచిన మూడు రోజుల్లో తీవ్రమైన వేడి కారణంగా బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో కనీసం 98 మంది మరణించ

Read More

ప్రమాదకరమైన రసాయనాలతో ఐస్ క్రీమ్స్ తయారీ..గ్రామాలే టార్గెట్

రంగారెడ్డి జిల్లాలో కల్తీ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. కాటేదాన్ ఐస్ క్రీమ్ పరిశ్రమపై పోలీసులు దాడులు

Read More

ఈ నెల 19 నుంచి వర్షాలు : వాతావరణశాఖ ప్రకటన

జూన్  19 నుంచి  ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించింది.  ఆంధ్ర ప్రదేశ్‌ లో జూన్ 18 ను

Read More

యాదాద్రి ఆలయంలో భక్త జన సందోహం

రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని జూన్​ 18న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఉజ్జల్​భుయాన్​

Read More

బీజేపీకి బీఆర్ఎస్ 'బీ' టీమ్..జాగో తెలంగాణ అంటూ..

నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీ టీమ్ అంటూ అరోపించారు. తెలంగాణ ముఖ్యమ

Read More

డయాబెటిస్.​..10 అధిక ప్రభావిత రాష్ట్రాలు

ఇంతకుముందుతో పోలిస్తే జనాన్ని రకరకాల జబ్బులు తెగ ఇబ్బంది పెడుతున్నయ్​. నిల్చుంటేనొప్పి. కూర్చుంటే తీపి అన్నట్టు తయారైందిచాలామంది పరిస్థితి. ఎంత ట

Read More

కాంగ్రెస్​ అభ్యర్థులకు కేసీఆర్ ఆర్థిక సాయం : బండి సంజయ్​

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను సీఎం కేసీఆర్​ఎంపిక చేస్తున్నారని, వారికి ఆర్థిక సాయం కూడా చేస్తారని బీజేపీ రాష్ట

Read More

నేతాజీ ఉంటే భారతదేశం విడిపోయేది కాదు.. ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవించి ఉంటే భారతదేశం విడిపోయి ఉండేది కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్

Read More

షూటర్ల కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి.. రుణ వివాదంపై అనుమానాలు

జూన్ 18 తెల్లవారుజామున ఢిల్లీలోని ఆర్‌కే పురం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని షూటర్ల కాల్పుల్లో ఇద్దరు మహిళలు మరణించారని పోలీసులు తెలిపారు.

Read More

వరుస భూకంపాలు..24 గంటల్లో ఐదుసార్లు

వరుస భూకంపాలతో జమ్మూ, కశ్మీర్, లడఖ్ వణికిపోతోంది. 24 గంటల్లో ఐదుసార్లు భూమి కంపించడం స్థానికంగా భయాందోళనకు గురిచేస్తోంది. తాజగా జూన్ 18వ తేదీ ఆదివారం

Read More

రిటైర్డ్​ ఎంపీడీవో కిడ్నాప్.. విషాదాంతం

జనగామ జిల్లాలో  బచ్చన్నపేట నుంచి పోచన్నపేటకు వెళ్తుండగా కిడ్నాప్​కి గురైన రిటైర్డ్​ ఎంపీడీవో రామకృష్ణ మిస్టరీ విషాదంగా ముగిసింది. ఆయన ప్రత్యర్థుల

Read More

కూతురిని మంటల్లో తోసేసిన తండ్రి

కూతురికి కష్టం వచ్చిందంటే నాన్నే ముందుంటాడు. అలాంటిది ఓ కసాయి తండ్రి తన కూతురిని మంటల్లోకి నెట్టేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. 

Read More

ఫైవ్ స్టార్ హోటల్లో అగ్నిప్రమాదం..భయాందోళనతో జనం పరుగులు

ముంబైలోని భారీ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  ట్రైడెంట్ హోటల్ భవనం నుంచి భారీగా పొగలు రావడం స్థానికంగా కలకలం రేపింది. బిల్డింగ్ పై  భా

Read More