latest news

మోడీ ప్రతిష్ఠ తగ్గించేందుకు ప్రతిపక్షాల కుట్ర ..బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ

వేములవాడరూరల్, వెలుగు: ప్రతిపక్షాలు తమ కుటిలనీతితో ప్రధాని మోడీ ప్రతిష్ఠను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆర

Read More

వడ్ల కొనుగోళ్లలో రూ.వెయ్యి కోట్ల స్కామ్​..కాంగ్రెస్ నాయకుడు మెన్నేని రోహిత్ రావు

కరీంనగర్ టౌన్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లలో రూ.1000కోట్ల భారీ స్కామ్​ జరుగుతోందని కాంగ్రెస్ నాయకులు మెన్నేని రోహిత్ రావు ఆరోపించారు. ఆది

Read More

ప్రజలకు దగ్గర అయ్యేందుకే మన్​కీ బాత్

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు సూర్యాపేట, వెలుగు: ప్రధానిగా మోడీ బాధ్యతలు తీసుకున్నాక వ్యక్తిగతంగా ప్రజలకు దగ్గరయ్యే

Read More

సైనికుల సంక్షేమంపై కేంద్రం వివక్ష

 శాసనమండలి డిప్యూటీ చైర్మన్​ బండ ప్రకాశ్​​ జనగామ, వెలుగు :  సైనికుల సంక్షేమంపై కేంద్రం వివక్ష చూపుతూ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తోందని

Read More

నిన్న ఢిల్లీలో.. ఇవాళ అస్సాంలో.. వ‌ర‌స భూప్ర‌కంప‌న‌లు

అస్సాంలోని సోనిత్‌పూర్‌లో మే 29న ఉదయం రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. గౌహతిలోని కొన

Read More

ఈదురుగాలుల భీబత్సం.. నేలకూలిన సప్తఋషుల విగ్రహాలు

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాల్ లోక్ కారిడార్ వద్ద బలమైన గాలులు భారీ విధ్వంసం సృష్టించాయి. ఈదురు గాలుల కారణంగా కొన్ని సప్తఋషుల విగ్రహాలు నేలకూలాయి.

Read More

మెరుగైన విద్య.. సరస్వతీ విద్యాపీఠం లక్ష్యం

సరస్వతి విద్యాపీఠం ఇన్‌చార్జీ నల్లాని చక్రవర్తుల కృష్ణమాచారి బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్రంలో బాలబాలికల్లో పంచకోశాత్మక విద్యను  అందిం

Read More

95వేలకు పైగా UPI మోసాలు.. ఈ పనులు చేస్తే మీ బ్యాంకు ఖాతా కూడా ఖాళీ

కరోనా మహమ్మారి తర్వాత డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. ఈ లావాదేవీలు చాలా సౌలభ్యాన్ని అందిస్తున్నప్పటికీ, వినియోగదారులు జాగ్రత్తగా ఉండకపోతే కొన్న

Read More

ఉద్యమకారులను  విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం

  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మహబూబాబాద్​​ అర్బన్​, వెలుగు: రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన అనేక

Read More

రాజన్న సన్నిధిలో భక్తుల కిటకిట.. రద్దీగా ఆలయ పరిసరాలు

వేములవాడ రూరల్, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తొలుత ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించి క్యూలైన్లలో ఆలయంలోకి ప్

Read More

దొరలను మళ్లా రానియ్యొద్దు..మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్​రెడ్డి

హుస్నాబాద్​, వెలుగు: పేదల భూములను గుంజుకుంటున్న దొరలను మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌​ నేత అలిగిరెడ్డి ప్రవీణ్​రెడ్

Read More

జోరుగా మట్టి అక్రమ దందా

మెదక్ (మనోహరాబాద్), వెలుగు:  మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి పీటీ  గ్రామంలో మట్టి అక్రమ దందా జోరుగా కొనసాగుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో గ్

Read More

అజర హాస్పిటల్స్ లో  కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్

కాశీబుగ్గ, వెలుగు: పట్టణంలోని అజర హాస్పిటల్స్ లో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసేందుకు  అనుమతి లభించిందని  హాస్పిటల్​ ఎండీ  శివసుబ్రహ్మణ

Read More