latest news
డీడీలు కడ్తలేరు! గొర్రెల పంపిణీ ఇన్టైంలో ఉంటదో.. లేదోనని గొల్లకుర్మల అనుమానం
తొలివిడత అవకతవకలతో ఆలోచనలోపడిన లబ్ధిదారులు రెండో విడతలో డీడీలు కట్టింది 15 శాతమే.. యాదాద్రి/సూర్యాపేట, వెలుగు : రెండో విడత
Read Moreసీఎం కేసీఆర్ వల్ల రాష్ట్ర భవిష్యత్ వెనక్కి
తంగళ్లపల్లి, వెలుగు: దశాబ్ద కాలంపాటు దోచుకుని రాష్ట్ర భవిష్యత్తును వెనక్కి నెట్టిన ఘనత కేసీఆర్ది అని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకర్గ ఇన్&zwn
Read Moreతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
పెనుబల్లి, వెలుగు: కొడుకులు లేని తండ్రికి కూతురే అన్నీ తానై తలకొరివి పెట్టింది. ఈ సంఘటన పెనుబల్లి మండలంలో ఆదివారం జరిగింది. వేంసూరు గ్రామానికి చెందిన
Read Moreసింగరేణి ఆస్పత్రిలో ..మోకాలు చిప్ప మార్పిడి ఆపరేషన్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రంలోని సింగరేణి మెయిన్హాస్పిటల్లో ఆదివారం మోకాలు చిప్ప ఆపరేషన్ను డార్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. కృష్ణ
Read More108 సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి
హుజూర్ నగర్, వెలుగు : అత్యవసర సమయాల్లో సేవలు అందిస్తున్న108 సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. ఆదివా
Read Moreట్విట్టర్ లో వీడియో ఆటో ప్లేను ఎలా డిసేబుల్ చేయాలంటే...
మీరు వై- ఫై లేదా మొబైల్ డేటా కనెక్ట్ అయిన వెంటనే ట్విట్టర్ లో వీడియోలు డిఫాల్ట్ గా ప్లే అవుతూ ఉంటాయి. అయితే వీటిని సెట్టింగ్స్ లో కొన్ని మెథడ్స్ ను యూ
Read Moreశ్మశాన వాటికలో శివుడి విగ్రహం ఆవిష్కరణ
అశ్వారావుపేట, వెలుగు: దాతల విరాళాలతో పట్టణంలోని గుర్రాల చెరువు రోడ్ లో ఉన్న హిందూ శ్మశాన వాటికలో పది అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏ
Read Moreమోడీ ప్రతిష్ఠ తగ్గించేందుకు ప్రతిపక్షాల కుట్ర ..బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ
వేములవాడరూరల్, వెలుగు: ప్రతిపక్షాలు తమ కుటిలనీతితో ప్రధాని మోడీ ప్రతిష్ఠను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆర
Read Moreవడ్ల కొనుగోళ్లలో రూ.వెయ్యి కోట్ల స్కామ్..కాంగ్రెస్ నాయకుడు మెన్నేని రోహిత్ రావు
కరీంనగర్ టౌన్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లలో రూ.1000కోట్ల భారీ స్కామ్ జరుగుతోందని కాంగ్రెస్ నాయకులు మెన్నేని రోహిత్ రావు ఆరోపించారు. ఆది
Read Moreప్రజలకు దగ్గర అయ్యేందుకే మన్కీ బాత్
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు సూర్యాపేట, వెలుగు: ప్రధానిగా మోడీ బాధ్యతలు తీసుకున్నాక వ్యక్తిగతంగా ప్రజలకు దగ్గరయ్యే
Read Moreసైనికుల సంక్షేమంపై కేంద్రం వివక్ష
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ జనగామ, వెలుగు : సైనికుల సంక్షేమంపై కేంద్రం వివక్ష చూపుతూ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తోందని
Read Moreనిన్న ఢిల్లీలో.. ఇవాళ అస్సాంలో.. వరస భూప్రకంపనలు
అస్సాంలోని సోనిత్పూర్లో మే 29న ఉదయం రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. గౌహతిలోని కొన
Read Moreఈదురుగాలుల భీబత్సం.. నేలకూలిన సప్తఋషుల విగ్రహాలు
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాల్ లోక్ కారిడార్ వద్ద బలమైన గాలులు భారీ విధ్వంసం సృష్టించాయి. ఈదురు గాలుల కారణంగా కొన్ని సప్తఋషుల విగ్రహాలు నేలకూలాయి.
Read More












