
latest telugu news
నన్ను గెలిపిస్తే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ: కడియం కావ్య
అంబేద్కర్ వారసురాలిగా వస్తున్నా.. ఆశీర్వదించండి వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య మామునూర్లో విమానం ఎగిరిస్
Read Moreచేనేత కార్మికుల కోసం కొత్త పథకం: మంత్రి తుమ్మల
హైదరాబాద్, వెలుగు: చేనేత కార్మికుల ప్రయోజనాలు, స్వయం సమృద్ధి కోసం రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నదని వ్యవసాయ, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Read Moreప్రతి వీధిలోనూ రామభక్తులే!: అసదుద్దీన్ ఒవైసీకి నవనీత్ రాణా కౌంటర్
ముంబై: దేశంలోని ప్రతి వీధిలోనూ రామ భక్తులు, మోదీ సింహాలు తిరుగుతున్నారని అమరావతి బీజేపీ ఎంపీ నవనీత్ రాణా అన్నారు. ఫిరంగిలాంటి తన తమ్ముడిని అదుపులో ఉంచ
Read Moreఈ రెండ్రోజులు మీరు కష్టపడండి.. 55 నెలలు మీకోసం మేం కష్టపడతాం: వెంకట్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో 14 స్థా
Read Moreమోదీ టార్గెట్ .. ఒకే దేశం ఒకే లీడర్: కేజ్రీవాల్
నియంతృత్వం తెచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నరు: కేజ్రీవాల్ వచ్చే ఏడాది మోదీకి 75 ఏండ్లు.. మోదీ తప్పుకుంటే మీ ప్రధాని ఎవరు? &n
Read Moreమే 13న నాలుగో దశ పోలింగ్.. 10 రాష్ట్రాల్లో 96 స్థానాలకు ఎన్నికలు
న్యూఢిల్లీ, వెలుగు: లోక్ సభ ఎన్నికలకు నాలుగో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో నాలుగో విడతలో జరిగే ఎన్నికలకు శనివారం సాయంత్ర
Read Moreమాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా భారత్ను మారస్తాం: మల్లికార్జున్ ఖర్గే
న్యూఢిల్లీ, సమస్తిపూర్, పాట్నా: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశాన్ని మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా మారుస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్
Read Moreపీఓకేలో నిరసనలు..గాల్లోకి కాల్పులు జరిపిన పాక్ బలగాలు.. ఇద్దరు మృతి
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని ప్రజలపై పాకిస్తాన్ ప్రభుత్వం అణిచివేత చర్యలు చేపడుతున్నది. దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం, విద్యుత్ కొరతతోపా
Read Moreహిమాచల్లో బీజేపీ ఫోర్, సిక్స్ కొడతది : అనురాగ్ ఠాకూర్
హమీర్పూర్: హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ఫోర్లు, సిక్స్లు కొట్టనుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. రాష్ట్రంలోని 4 లోక్ సభ సీట్లతో పాటు ఉప ఎన్ని
Read Moreప్రజలను కాంగ్రెస్ భయపెడుతోంది: మోదీ
ఫూల్ బాణీ/బలాంగీర్/బర్గఢ్: దేశ ప్రజలను భయపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని ప్రధాని మోదీ మండిపడ్డారు. పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉందని, ఆ దేశాన్న
Read More2 లక్షలకుపైగా ఓట్లతో విజయం సాధిస్తా : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చేవెళ్ల, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ , బీఆర్ఎస్కు కాలం చెల్లిందని, దేశమంతా మోదీ హవా నడుస్తోందని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డ
Read Moreభారీ మెజార్టీతో గెలిపించాలి: గడ్డం రంజిత్ రెడ్డి
వికారాబాద్, వెలుగు: ఐదేండ్లుగా చేవెళ్ల ప్రాంత ప్రజల పరిరక్షణే ధ్యేయంగా పని చేశానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. శన
Read Moreఓటర్లకు ఇబ్బందులు రావొద్దు : రోనాల్డ్ రోస్
మెహిదీపట్నం, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగే పోలింగ్ లో కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నట్లు.. ఏవైనా
Read More