
latest telugu news
విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోవడంతో ఐదుగురు విద్యార్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మే 4వ తేదీ శనివార &nbs
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వంపై అరవింద్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయమని హ
Read Moreముంబైకి ఇంకా ప్లేఆఫ్ ఛాన్స్ ఉంది.. ఎలా అంటే?
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ ఇంకా ముగియలేదు. ఇప్పటివరకు ఆడిన 11 లీగ్ దశ మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ ఎనిమిది మ్యాచ్ ల్లో ఓడి మూడింట్లో మ
Read Moreగెలిపిస్తే.. పెద్దపల్లిని అభివృద్ధి చేస్తా: గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల: తనకు ఓటు వేసి గెలిపిస్తే.. పెద్దపెల్లి నియోజకవర్గన్ని అభివృద్ధి చేస్తానన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్తి గడ్డం వంశీకృష్ణ. మే
Read Moreఆస్తి కోసం అమానుషం.. ఇంటి పెద్దను బంధించి చిత్రహింసలు
ఘట్ కేసర్, వెలుగు: ఆస్తి కోసం కుటుంబ సభ్యులు మానవత్వం మరిచారు. ఇంటిపెద్దను గొలుసులతో బంధించారు. 3 రోజులు నరకయాతన చూపించిన ఘటన ఘట్ కేసర్ పీఎస్ పరిధిలో
Read Moreనగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
ఘట్ కేసర్, వెలుగు: బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని వెళ్తుండగా పట్టుకుని సీజ్ చేశారని ఓ మహిళ రాచకొండ సీపీకి కంప్లయింట్ చేసింది. అన్నోజిగూడకు చెం
Read Moreఫేక్ డాక్యుమెంట్స్ తో మోసగించిన దంపతుల అరెస్ట్
బషీర్ బాగ్, వెలుగు: ఓపెన్ ప్లాట్స్ పేరిట ఫేక్ డాక్యుమెంట్స్ తో పలువురిని మోసగించిన దంపతులను హైదరాబాద్ సీసీఎస్ డిటెక్టివ్ పోలీసులు అరెస్ట్ చేశారు
Read Moreహెచ్ సీయూలో భగ్గుమన్న విద్యార్థి సంఘాలు
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్యకు పాల్పడిన రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల కేసు మరోసారి ఆందోళనలకు దారితీసింది. వర్స
Read Moreబ్రెజిల్ లో కుండపోత వర్షాలు.. 37మంది మృతి.. మరో 74 మంది గల్లంతు
బ్రెజిల్ లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. బ్రెజిల్లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్ లో భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. ద
Read Moreరాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ
నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత హాజరైన ఖర్గే, సోనియా, ప్రియాంక, రాబర్ట్ వాద్రా వయనాడ్ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ రాయ్బరేలీ నియోజ
Read Moreప్రియాంక అవసరం జాతీయ స్థాయిలో ఉంది: జైరాం రమేశ్
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అవసరం జాతీయ స్థాయిలో ఉందని కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ పేర్కొన్నారు. ‘ప్రధా
Read More48 గంటల్లో నో డ్యూస్ సర్టిఫికెట్ అందించాలి
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో నో డ్యూస్ సర్టిఫికెట్ అందజేయాలని ఎన్నికల సంఘం శుక్రవారం రాష్ట్రాలను ఆదేశించి
Read Moreకుప్పకూలిన శివసేన లీడర్ హెలికాప్టర్
ముంబై: శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత సుష్మా అంధారేకు కొద్దిలో హెలికాప్టర్ ప్రమాదం తప్పింది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్.. ల్
Read More