lockdown
ఏపీ సరిహద్దులో గోడ కట్టిన తమిళనాడు
లాక్ డౌన్ క్రమంలో పలు గ్రామాల్లోని సరిహద్దుల్లో కంచెలు వేసిన విషయం తెలిసిందే. తమ గ్రామాలకు వేరే ఊరి వ్యక్తులు రావద్దంటూ బారికేడ్లు పెడుతున్నా
Read Moreలాక్డౌన్ డ్యూటీలో తోటి పోలీసుకు హెయిర్ కట్ చేసిన మరో పోలీస్
కరోనావ్యాప్తిని అడ్డుకునేందుకు దేశమంతా లాక్డౌన్ విధించారు. దాంతో జనాలు రోడ్లపైకి రాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై పడింది. అప్పటినుంచి పోలీసులు రోడ్ల
Read Moreసీఎంలతో నేడు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్
ఢిల్లీ: కరోనా వైరస్ కట్టడి, లాక్ డౌన్ అమలవుతున్న తీరుపై చర్చించేందుకు సోమవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్
Read Moreలిక్కర్ వెనుక లీడర్లు..పొలిటీషియన్ల కనుసన్నల్లో బ్లాక్ దందా
మంచిర్యాల, వెలుగు: కరోనా లాక్డౌన్లో మద్యం అక్రమ అమ్మకాలు జోరందుకున్నాయి. అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధులు తెరవెనుక ఉండి బ్లాక్ దందాను ప్రోత్సహి
Read Moreలాక్ డౌన్ సడలింపు ఇవ్వండి.. లేకపోతే సచ్చిపోతం
రాజన్నసిరిసిల్ల,వెలుగు: కరోనా లాక్డౌన్తో సిరిసిల్ల నేతన్నలు ఉపాధి కరువై విలవిలలాడిపోతున్నారు. ఏండ్లుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఈ మధ్యే బయటపడి
Read Moreఆస్తులమ్మి అన్నం పెడుతున్నఅన్నదమ్ములు
అమ్మా నాన్నా లేని ముగ్గురు బిడ్డలకు అమ్మమ్మే అమ్మ. అశక్తులరాలైన ఆమె నాన్నలా సాదలేకపోయింది. బస్తీ జనమే పైసా పైసా చందాలేసుకుని తలదాచుకోడానికి ఓ చిన్న గద
Read Moreకరోనా టెన్షన్ డ్యూటీలో అటెన్షన్..సీవరేజీ కార్మికుల అవస్థలు
హైదరాబాద్, వెలుగు : కరోనా ప్రభావం.. లాక్డౌన్తో అందరూ ఇండ్లల్లోనే ఉంటున్నారు. సీవరేజీ కార్మికులు మాత్రం రోడ్లపై పొంగే మురుగు తొలగించి డ్రైనేజీలను
Read Moreఉల్లి ఐడియాతో ఇంటికి..ముంబై నుంచి అలహాబాద్ కు ఓ వ్యక్తి జర్నీ
అలహాబాద్: లాక్ డౌన్ తో చాలామంది వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ముఖ్యంగా ముంబైలో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని అ
Read Moreపగడ్భందీగా లాక్ డౌన్.. రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కరోనా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతున్నందున కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. మరికొన్ని రోజులూ ప్రజలు ల
Read Moreమరో 15 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్
ఢిల్లీలో 15 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా వైరస్ సోకింది. ఆదివారం జరిగిన టెస్టుల్లో పాజిటివ్ వచ్చినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. సీఆర్పీఎఫ
Read Moreతెలంగాణలో వెయ్యి దాటిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. ఆదివారం కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది రాష్ట్ర ఆరోగ్య శాఖ. దీంతో మొత్తం కేసు
Read Moreకర్నూలు ఎంపీ తండ్రి సహా ఫ్యామిలీలో ఆరుగురికి కరోనా
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కుటుంబంలో ఆరుగురికి కరోనా వైరస్ సోకింది. తన తండ్రి సహా ఆరుగురు ఈ మహమ్మారి బారినపడ్డార
Read Moreరెండు మూడు వారాల్లో పుణేలో కరోనా వ్యాక్సిన్ తయారీ: ఇండియన్ కంపెనీ
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి మరో రెండు మూడు వారాల్లోనే భారత్ లో వ్యాక్సిన్ తయారవబోతోంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలి
Read More












