lockdown

లాక్ డౌన్ లో హీరో నిఖిల్ పెళ్లికి ప‌ర్మిష‌న్ ఎలా ఇచ్చారు?: హైకోర్టు

జేడీఎస్ అధినేత కుమారస్వామి కుమారుడు, హీరో నిఖిల్ పెళ్లి వ్య‌వ‌హారంపై కర్ణాటక హైకోర్టు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించింది. లాక్ డౌన్ వేళ పెళ్లికి అ

Read More

పాకిస్థాన్ ‘క‌రోనా కుట్ర’‌: జ‌మ్ము క‌శ్మీర్ డీజీపీ

పాకిస్థాన్ ఉగ్ర బుద్ధి మార్చుకోలేద‌ని మ‌రోసారి రుజువైంది. ప్ర‌పంచ‌మంతా క‌రోనాపై పోరాడుతున్న స‌మ‌యంలోనూ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. ప‌దే

Read More

ఊళ్ల‌కు వ‌ల‌స కార్మికులు, ఆర్మీతో ఆస్ప‌త్రుల నిర్మాణం: కేంద్రానికి డిమాండ్స్

క‌రోనా క‌ట్ట‌డికి విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ తో ఎక్క‌డిక‌క్క‌డ‌ నిలిచిపోయిన వ‌ల‌స కార్మికుల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కేంద్రాన్ని మ‌రోసారి కోరార

Read More

డాక్ట‌ర్ల‌పై దాడులు చేస్తే క‌ఠిన శిక్ష‌లు: ఆర్డినెన్స్ తెచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం

క‌రోనా మ‌హమ్మారి నుంచి దేశాన్ని కాపాడ‌డానికి త‌మ ప్రాణాల‌ను సైతం రిస్క్ లో పెట్టి వైద్య సేవ‌లు అందిస్తున్న డాక్ట‌ర్ల‌పై జ‌రుగుతున్న దాడుల‌పై కేంద్రం స

Read More

గ్రామాల్లోకి కొత్తవాళ్లు వస్తే సమాచారం ఇవ్వాలి

సంగారెడ్డి : గ్రామాల్లోకి కొత్తవాళ్లు వస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు మంత్రి హ‌రీష్ రావు. ఆందోల్‌ మండలం జోగిపేటలో 300 మంది పేదలు, జర్నలిస్టులకు

Read More

హోం మంత్రి హామీతో బ్లాక్ డే నిర‌స‌న‌ల‌పై నిర్ణ‌యం మార్చుకున్న డాక్ట‌ర్లు

ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హమ్మారిపై డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఇత‌ర వైద్య సిబ్బంది త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా పోరాడుతున్నారు. ఇంటికి

Read More

సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కరోనా టెస్టులు

పుదుచ్చేరి: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు టెస్టులు చేయాలని పుదుచ్చేరి ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా ట

Read More

లాక్ డౌన్ ఎఫెక్ట్..కదలని పల్లె బతుకు

మంచిర్యాల, వెలుగు: బెల్లంపల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బట్వాన్ పల్లి. గ్రామంలో 1500 పైగా కుటుంబాలు ఉండగా, సుమారు ఐదువేల మంది జనాభా ఉన్నారు. ప్

Read More

లాక్ డౌన్ మరింత కఠినం.. పెరిగిన చెకింగ్

హైదరాబాద్, వెలుగు నెట్​వర్క్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం నుంచే లాక్​డౌన్​ను మరింత కఠినంగా అమలు చేయడంపై పోలీసులు, అధికారులు దృష్టిపెట్

Read More

లాక్ డౌన్ కు నెల..రాష్ట్రంలో తగ్గని కరోనా

మరుసటి రోజు నుంచి రాష్ట్రంలో లాక్​డౌన్ మర్కజ్ లింక్​తో పెరుగుతూనే ఉన్న కేసులు సగటున రోజుకు 30 మందికి వైరస్ రాష్ట్రంపై ఇంకా పడగ దించని కరోనా హైదరాబాద

Read More

పోలీసులు, వైద్య సిబ్బందికి అర‌టిపళ్లు, మ‌జ్జిగ పంపిణీ‌ చేసిన యాచకురాలు

భిక్షాటన చేస్తూ కూడబెట్టిన సొమ్ముతో.. పోలీసులకు, వైద్య సిబ్బందికి అరటిపళ్ళు, మజ్జిగ పంపిణీ చేసింది ఓ యాచకురాలు. లాక్ డౌన్ కార‌ణంగా భార్యా బిడ్డలను వది

Read More

ఇన్ఫోసిస్‌‌కు రూ.4,321 కోట్ల లాభం

క్యూ4లో ఆరు శాతం పెరుగుదలమొత్తం ఆదాయం రూ.23,267 కోట్లుప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉండబోవని ప్రకటన న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఈ ఏడాది మార్చి

Read More

150 కి.మీ. నడిచి.. గంటలో ఇంటికి చేరుతుందనగా మృతి

వీక్‌నెస్‌తో నడవడంతో చనిపోయిన 12ఏళ్ల బాలిక తెలంగాణ నుంచి చత్తీస్‌గఢ్‌కు వచ్చేందుకు  మూడు రోజులు నడిచిన వలస కూలీలు బీజాపూర్‌‌: ఎక్కడో చైనాలో పుట్టి

Read More