lockdown
రూల్స్ పాటించని ఇద్దరిపై కేసు నమోదు
నల్గొండ క్రైం, వెలుగు: నల్గొండలోని కంటైన్మెంట్ జోన్లపరిధిలో రూల్స్ పాటించని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేయడంతోపాటు, ఆరు వాహనాలను సీజ్ చేశామనినల్గొండ
Read Moreలొట్టి పోయి.. బకీటొచ్చే..
సాధారణంగా తాటి చెట్టు నుంచి కల్లు గీసేందుకు లొట్లను కడుతారు. కానీ కరోనా ఎఫెక్ట్తో ప్రస్తుతం సీన్ మారింది. కల్లు లొట్ల ప్లేస్లోకి ప్లాస్టిక్ బక
Read Moreకర్తవ్యానికి కట్టుబడి నాన్న అంత్యక్రియలకు రాలేకపోతున్న
కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ ను కఠినంగా పాటించాలని, దీనిని విజయవంతం చేసేందుకు తన తండ్రి అంత్యక్రియలకు సైతం వెళ్లడం లేదని చ
Read Moreస్విగ్గీ ద్వారా పండ్లు, కూరగాయల డోర్ డెలివరీ
చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. దాదాపు నాలుగు నెలల్లోపే 24 లక్షల మందికి పైగా వైరస్ బారినపడ
Read Moreదేశంలో 17,656కు చేరిన కరోనా కేసులు.. 7 రాష్ట్రాల్లో వెయ్యికి పైగా..
దేశంలో సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయానికి కరోనా కేసుల సంఖ్య 17,656కు చేరినట్లు ప్రకటించింది కేంద్ర ఆరోగ్య శాఖ. అందులో 559 మంది మరణించారని,
Read Moreఅధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు
రానున్న విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు ఎట్టి పరిస్థితిలో ఫీజులు పెంచరాదని, లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చిత
Read Moreదేశంలో ఏడున్నర రోజుల్లో కరోనా కేసులు డబుల్: ఏపీ, తెలంగాణలో ఇంకా బెటర్
కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ మంచి ఫలితాలనే ఇస్తోంది. కేసుల సంఖ్య కంట్రోల్ కు బాగా ఉపయోగపడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపి
Read Moreఆఫీసులు రీస్టార్ట్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 17 పాయింట్ గైడ్ లైన్స్
కరోనా కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నేటి (ఏప్రిల్ 20) నుంచి లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు
Read Moreఏపీలో 24 గంటల్లో 75 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో భారీగా కరోనా కేసులు పెరిగాయి. ఒక్కసారిగా 75 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉద
Read Moreపంట అమ్మకానికి 50 కిలోమీటర్ల నడక
మండుటెండలో హైవేలపై రైతుల ప్రయాణం ఊళ్లో మంచి ధర రాకపోవడంతో పట్టణాలకు తిరుచ్చి: దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉండటంతో చేతి కొచ్చిన పంటను అమ్ముకునేంద
Read Moreకార్ల ఎగుమతులు కాస్త బెటర్
న్యూఢిల్లీ:ప్యాసెంజర్ వెహికిల్ ఎక్స్ పోర్ట్లు స్వల్పంగా పెరిగాయి. గత ఆర్థిక ర్థి సంవత్సరంలో 6,77,311 యూనిట్ల ప్యాసెంజర్ వెహికిల్స్ ను ఎక్స్ పోర్ట్ చే
Read More‘ప్రైవేటు’ ఈఎంఐల నుంచీ వెసులు బాటియ్యాలె
హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల ఈఎంఐల నుంచి కార్మికులు,పేదలకు వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వ
Read More












