lok sabha

లోక్ సభలో మోడీ స్పీచ్ ను బైకాట్ చేసిన బీఆర్ఎస్

ఢిల్లీ: లోక్ సభలో  ప్రధాని మోడీ ప్రసంగాన్ని బీఆర్ఎస్  బైకాట్ చేసింది.  రాష్ట్రపతి ప్రసంగానికి  ధన్యవాద తీర్మానంపై  చర్చ సందర్

Read More

హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

పార్లమెంట్ ఉభయసభల్లో బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం నోటీసులిచ్చింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు వ్యతిరేకంగా వెల్లడైన హిండెన్‌బర్గ్ నివేది

Read More

మోడీ – అదానీకున్న సంబంధమేంటి? కేంద్రంపై రాహుల్ ఫైర్

ప్రధాని మోడీ, అదానీకి మధ్య ఉన్న సంబంధమేంటని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దేశమంతా అదానీ సక్కెస్ వెనుక ఎవరున్నారన్నది తెలుసుకోవాలనుకుంటోందని

Read More

కేంద్రం సహకరించకున్నా అభివృద్ధిలో దూసుకెళ్తున్నం : నామా

దేశ సమస్యలపై పార్లమెంట్లో చర్చ జరగడంలేదని బీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వర రావు అన్నారు. అదానీ ఇష్యూపై లోక్సభలో మంగళవారం కూడా చర్చకు పట్టుబడతా

Read More

మాజీ సీఎం భార్యను బహిష్కరించిన కాంగ్రెస్

తమ పార్టీకి చెందిన లోక్ సభ ఎంపీని కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. పంజాబ్ రాష్ట్రంలోని పాటియాల ఎంపీ, మాజీ సీఎం అమరీందర్ సింగ్ భార్య , కేంద్ర మాజీ మంత్రి

Read More

వెల్ లోకి దూసుకెళ్లిన విపక్షాలు.. పార్లమెంట్ వాయిదా

విపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు సభా కార్యక్

Read More

?LIVE UPDATES : బడ్జెట్ 2023–24

ముగిసిన బడ్జెట్‌ ప్రసంగం గంటా 26నిమిషాల పాటు కొనసాగిన బడ్జెట్‌ ప్రసంగం ముగిసింది. ఆదాయపన్ను పరిమితి రూ.7లక్షలకు పెంపు రూ.5లక్షల ఆ

Read More

కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ 

కాసేపట్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఐదో సారి ఆర్ధిక మంత్రి హోదాలో  కేంద్ర బడ్జెట్ ప్రవేశపె

Read More

ఇయ్యాల్టి నుంచే పార్లమెంట్ సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా ప్రసంగించనున్నా

Read More

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లు తగ్గొచ్చు : శశి థరూర్

2024 లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గుతాయని.. 2019 విజయాన్ని పునరావృతం

Read More

పసుపు రైతులకు మరింత సేవచేసే అవకాశం దక్కింది: అర్వింద్

న్యూఢిల్లీ, వెలుగు: స్పైసెస్ బోర్డు సభ్యుడిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎన్నికయ్యారు. ఆయనతో పాటు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎన్నికైనట్ల

Read More

‘యూత్ పార్లమెంట్’లో మెరిసిన మౌనిక

న్యూఢిల్లీ/కామారెడ్డి, వెలుగు: గుడ్ గవర్నెన్స్ డేను పురస్కరించుకొని ఆదివారం పార్లమెంట్ లోని సెంట్రల్ హాల్ లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ‘యూత్

Read More

పార్లమెంట్​ సమావేశాలు ముందే ముగిసినయ్​

షెడ్యూల్ కంటే 6 రోజుల ముందే ఉభయసభలు నిరవధికంగా వాయిదా   క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో నిర్ణయం  న్యూఢిల్లీ: పార్లమెంట్

Read More