lok sabha
లోక్ సభ, రాజ్యసభ నిరవధిక వాయిదా
పార్లమెంట్ శీతకాల సమావేశాలు నేటితో ముగిసాయి. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 23వ తేదీ వరకు సమావేశాలు జరగాల్సి ఉన్నా.. నేటితోనే నిరవధిక వాయిదా పడ్డాయి.
Read Moreస్టాండింగ్ కమిటీకి బాల్య వివాహ నిరోధక సవరణ బిల్లు
ఢిల్లీ : బాల్య వివాహాల నిరోధక సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై లోక్ సభలో వాడీ వేడి చర్చ జరిగింది. అమ్మాయిల పెళ్లి వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచేందుకు ఉద్ద
Read Moreఓటర్, ఆధార్ అనుసంధాన బిల్లుకు లోక్ సభ ఆమోదం
ఆధార్ కార్డుతో ఓటర్ కార్డ్ అనుసంధాన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లు సభ ఆమోదం పొందింది. విపక్షాలు
Read Moreకేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలి
ప్రజా సమస్యలపై చర్చకు మోడీ సర్కార్ అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ. ప్రతిపక్షాల గొంతును నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్త
Read Moreపార్లమెంట్ లో ఆగని ఆందోళనలు
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ సోమవారానికి, లోక్ సభ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడ్డాయి. లిఖింపూర్ ఖేరి ఘటన ,సిట్ దర్యాప్తు
Read Moreకాళేశ్వరం కోసం తెలంగాణ అప్పు రూ.86కోట్లు
ఇప్పటి దాకా చేసిన ఖర్చు రూ.81,321 కోట్లు ప్రాజెక్టు పనులు 83 శాతం పూర్తి ఎక్కువ ప్యాకేజీలు&
Read MoreLakhimpur Kheri Case: అట్టుడికిన పార్లమెంట్.. వాయిదా
పార్లమెంట్ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి.లఖింపూర్ ఖేరీ కేసు విచారణపై సిట్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు పార్లమెంట్ లో హాట్ టాపిక్ గా మారింది. సిట్ ఇచ్చి
Read Moreచనిపోయిన రైతులు వీళ్లే
న్యూఢిల్లీ: అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో చనిపోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బా
Read Moreలోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన.. వాకౌట్
పార్లమెంట్ లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసకు దిగారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. రైతుల్ని కాప
Read Moreఅమరులైన రైతులకు ఇది నివాళి.. కానీ,
లోక్సభలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం తెలపడం.. ఆందోళనల సమయంలో ప్రాణాలు కోల్పోయిన 750 మంది రైతులకు నివాళి అని భారతీయ కిసాన్ యూనియన్
Read Moreఆందోళనల నడుమ బిల్లుకు ఆమోదం
సోమవారం ప్రారంభమైన లోక్ సభ సమావేశాల్లో కేంద్రం మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశ పెట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ బిల్లును
Read More29 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాల్లో ఉప ఎన్నికలు
హుజురాబాద్ సహా దేశవ్యాప్తంగా 29 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్ లోని మండి, మధ్యప్రదేశ్ లో కంద్వా, దాద్ర నగర
Read Moreతెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. లోక్సభలో మంగళవారం నియోజకవర్గాల పు
Read More