lok sabha
ఎయిర్పోర్టుల్లో ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేస్తున్నం : మన్సుఖ్ మాండవియా
కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. చైనాలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ పై ఆందోళన వ్యక్తం
Read Moreదేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో 20,696 పోస్టులు ఖాళీ
దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో 20,696 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ వెల్లడించారు. ద
Read Moreలీడర్లు, జర్నలిస్టులపై నిఘా పెట్టారని కాంగ్రెస్ ఆరోపణ
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్సభలో బుధవారం కేంద్రమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ల మధ్య తీవ్ర వాగ్వాదం
Read Moreపార్లమెంట్ కొత్త బిల్డింగ్కు అంబేద్కర్ పేరు పెట్టాలె:ఎంపీ నామా
న్యూఢిల్లీ, వెలుగు: కొత్తగా నిర్మిస్తోన్న పార్లమెంట్ భవనానికి డా. బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ లోక్ సబ పక్షనేత నామా నాగేశ్వర్ రావు కేంద్రాన
Read Moreతెలంగాణ నుంచి 74 లక్షల టన్నుల ధాన్యం తీస్కుంటాం:కేంద్రం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి 2022–23 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్(కేఎంసీ)కు సంబంధించి 74. 62 లక్షల మెట్రిక్ టన్ను(ఎల్ఎంటీ)ల ధాన్యాన్ని సేకరించను
Read Moreనాలుగేండ్లలో రాష్ట్ర అప్పులు డబుల్
95% పెరిగాయని ప్రకటించిన కేంద్రం 2018 మార్చినాటికి 1,60,296 కోట్లు 2022 మార్చి నాటికి రూ. 3,12,191 కోట్లు గత రెండేండ్లలోనే కొత్తగా దాదాపు రూ. 87 వే
Read Moreచైనా లోన్ యాప్లపై రాజ్యసభలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
ఢిల్లీ : సులువుగా రుణాలు అందించి.. ఆ తర్వాత ప్రజలను మోసం చేస్తున్న చైనా మొబైల్ యాప్ లపై కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామ
Read Moreతవాంగ్ ఘటనపై ఉభయసభల్లో గందరగోళం
తవాంగ్ ఘర్షణపై పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. ఘటనపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. అయితే తవాంగ్ ఇష్యూపై సమగ్ర చర్చకు సభాపతి అనుమతించలేద
Read Moreచైనా ప్రయత్నాలను ఆర్మీ తిప్పికొట్టింది : రక్షణ మంత్రి రాజ్నాథ్
పీఎల్ఏ సైనికులు మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారు మన సైనికులు వారిని దీటుగా ఎదుర్కొని.. వెనక్కి పంపేశారు ఈ విషయాన్ని దౌత్య మార్గా
Read Moreభారత్-చైనా తాజా ఘర్షణలు : ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్లో రాజ్నాథ్ సింగ్ ప్రకటన
అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలపై రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ
Read Moreరూపాయి పతనంపై చర్చ : హిందీపై రేవంత్, నిర్మల మధ్య వాగ్వాదం
లోక్ సభలో రూపాయి పతనంపై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. తాను మాట్లాడిన
Read Moreబొగ్గు బ్లాకుల వేలంతో రాష్ట్రాలకే ప్రయోజనం: ప్రహ్లాద్ జోషి
సింగరేణిని ప్రైవేటు చేయం అందులో రాష్ట్ర వాటా 51%, కేంద్రం వాటా 49 % వేలం ద్వారా కోల్ బ్లాక్స్ కేటాయిస్తే నష్టమేంటి? దేశమంతా ఇదే వ
Read Moreకర్ణాటక సీఎం మహారాష్ట్రను విడగొట్టేలా మాట్లాడుతున్నరు: సుప్రియా సూలే
ఢిల్లీ: కర్ణాటక, మహారాష్ట్ర రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి.. అయినా రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఎగదోస్తూ.. ఎందుకు ఘర్షణలకు అవక
Read More