Maharashtra
జుక్కల్ నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ
కామారెడ్డి/పిట్లం, వెలుగు : కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో జో
Read Moreరాష్ట్రంలో ముగిసిన రాహుల్ గాంధీ పాదయాత్ర
రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసింది. మద్నూర్ శివారులోని సలాబత్పూర్ వద్ద మహరాష్ట్రలోకి రాహుల్ యాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా దెగ్లూరు
Read Moreనాసిక్ దగ్గర రైలు ప్రమాదం
మహారాష్ట్ర నాసిక్ దగ్గర షాలిమార్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో మంటలు చెలరేగాయి. ట్రైన్ లగేజీ కంపార్ట్ మెంట్ లో మంటలు వచ్చాయి. మంటలు రావాటాన్ని గమనించిన అధికా
Read Moreనోట్లపై శివాజీ, అంబేద్కర్,సావర్కర్, మోడీ ఫొటోలు పెట్టాలి
ముంబై: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేశుడి ఫొటోలు ఉండాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సూచనతో ఈ తరహా డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా కరెన్సీపై ఛత్రపత
Read Moreత్వరలో కేబినెట్ విస్తరణ చేపడతాం : దేవేంద్ర ఫడ్నవీస్
త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ప్రస్తుతం కేబినెట్ లో సీఎం ఏక్నాథ్ షిండేతో
Read Moreమహారాష్ట్రలో సెప్టిక్ ట్యాంక్ ను క్లీన్ చేస్తూ ఇద్దరు కార్మికులు మృతి
మహారాష్ట్రలోని పూణేలో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఇద్దరు పారిశుధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గల్లంతయ్యారు. హౌసింగ్ సొసైటీలోని సెప్టిక్
Read Moreమహారాష్ట్రలో విస్తారంగా వానలు
మహారాష్ట్రలో విస్తారంగా కురిసిన వర్షాలతో నదులకు వరద ప్రవాహం పెరిగింది. బుల్ ధన ప్రాంతంలో రోడ్లపై భారీగా వరద ప్రవహి
Read Moreఉప్లా గ్రామంలో కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి
సాధారణంగా భూమి పట్టా వ్యక్తుల పేరు మీదనో, లేదంటే ఏదైనా ఛారిటీ, కంపెనీల పేరు మీద ఉండడం అందరికీ తెలిసిందే. కానీ జంతువుల పేరు మీద కూడా భూమి ఉండడం ఎక
Read Moreలోకల్ వ్యాపారుల దోపిడీతో బయటకు పోతున్న అన్నదాతలు
గత ఏడాది మహారాష్ట్రకు తరలించిన రైతులు వ్యయ ప్రయాసాలతో కష్టాలు ఈసారి అధికారులు పట్టించుకోవాలని వేడుకోలు ఆదిలాబాద్, వెలుగు: రాష్ట్రంలోన
Read Moreశివసేనలోని రెండు వర్గాలకు కొత్త పేర్లు
రెండుగా చీలిపోయిన శివసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పేర్లను కేటాయించింది. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి ‘బాలాసాహేబాంచి శివసేన’ అని
Read Moreతెలంగాణ ప్రభుత్వంపై మహారాష్ట్ర రైతుల మండిపాటు
మహదేవ్ పూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్మండలంలోని మేడిగడ్డ ప్రాజెక్టు వల్ల ముంపునకు గురైన మహారాష్ట్రలోని భూములకు ఎకరాకు రూ. 3 లక్షల
Read Moreమహారాష్ట్ర, కర్ణాటకపై ఫోకస్.. రైతు సంక్షేమమే ఎజెండా
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తొలి ఫోకస్ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలపై ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అక్కడి రైతులకు మేలు జరిగేలా ముందుగా ప్ర
Read MoreRSS ప్రధాన కార్యాలయంలో దసరా వేడుకలు
మహారాష్ట్ర: నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ (RSS) ప్రధాన కార్యాలయంలో విజయ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రదర్శించిన వ
Read More