
mancherial district
భూములు గుంజుకోవద్దంటూ ఎస్సై కాళ్ల మీద పడ్డ మహిళా రైతు
చెన్నూరు: ‘జీవనాధారమైన భూములు పోతే మేమెట్ల బతకాలె ..మా భూములు బలవంతంగా గుంజుకోవద్దు సారూ’ అంటూ ఓ మహిళ రైతు ఎస్సై కాళ్లమీద పడి వేడుకుంది. &
Read Moreప్రేమ పేరుతో వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య
ప్రేమ పేరుతో వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని మార్చి 20 సోమవారం చికిత్స పొందుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందింది. వివరాల్లోకె
Read Moreబీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో గ్రూపు రాజకీయాల పంచాయితీ
ఇతర జిల్లాకు షిఫ్ట్ అయ్యే యోచనలో బాల్క సుమన్ ? బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో గ్రూపు రాజకీయాల పంచాయితీ సమస్యల పరిష్కారం కాక
Read Moreకట్టి న్రు.. వదిలేసిన్రు
బెల్లంపల్లి,వెలుగు: ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా బెల్లంపల్లిలో దాదాపు రూ.12 కోట్లతో నిర్మించిన 100 బెడ్స్ ఏరియా
Read Moreకోయపోషగూడెంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
కోయపోషగూడెంలో ఉద్రిక్తత కంటిన్యూ అటవీ శాఖ సిబ్బంది, గిరిజనుల మధ్య వాగ్వాదం మంచిర్యాల జిల్లా కోయపోషగూడెంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిం
Read Moreతెలంగాణ అన్నవరం .. మంచిర్యాల గూడెం గుట్ట
ప్రకృతి ఒడిలో సేదతీరాలని, అడవిజంతువులు, రంగురంగుల పక్షుల్ని చూడాలని ఉందా...! పాలనురగలా కిందకు దుమికే జలపాతం అందాల్ని రెప్పవాల్చకుండా చూడాలి అనిపిస్తోం
Read Moreఆదివాసీల పోడు భూముల పోరు యాత్ర
రేపు ఉట్నూరులో ఐటీడీఏ ముట్టడి మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండలం కోయ పోషగూడ ఆదివాసీలు చేపట్టిన ఛలో ఐటీడీఏ పాదయాత్ర కొనసాగుతోంది. ఆదివాసి సంఘాల
Read Moreసర్వేకు వచ్చిన తహసీల్దార్ను అడ్డుకున్న దళితులు
మంచిర్యాల జిల్లా: పార్కుల పేరుతో తమ భూములు లాక్కోవాలని చూస్తున్నారంటూ కోటపల్లి మండలం బబ్బర చెలుక గ్రామంలో దళితులు ఆందోళన చేపట్టారు. సర్వే కోసం వచ్చిన
Read Moreభూమి సాఫ్ చేసేందుకు వెళ్లిన 12 మంది మహిళల అరెస్ట్
భూమిని సాఫ్ చేసేందుకు వెళ్లిన 12 మంది మహిళలపై కేసు కోర్టులో హాజరుపర్చిన ఫారెస్ట్ ఆఫీసర్లు.. 14 రోజుల రిమాండ్ గుట్టుచప్పుడు కాకుండా అర్ధర
Read Moreరైతును లక్షాధికారి చేస్తానని కేసీఆర్ మాట తప్పిండు
రైతులను లక్షాధికారి చేస్తానని సీఎం కేసీఆర్ మాట తప్పిండన్నారు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లాలోని లక్షట్టిపేట మండల కేంద్
Read More40 ఏండ్లుగా ప్రభుత్వ దవాఖానా లేదు
రామకృష్ణాపూర్ (మందమర్రి), వెలుగు: రాష్ట్రంలో గల్లీకో వైన్షాపు పెడుతున్న సర్కారు ప్రభుత్వ దవాఖానాల ఏర్పాటు గురించి ఆలోచించడం లేదు. ప్రతి మం
Read Moreమంచిర్యాలలో దారుణం.. మత్తెక్కలేదన్నా సర్జరీ చేసిన్రు
మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఏళ్ళక్క పేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కోసం వచ్చిన ఏడుగురు మహిళలకు, ఒక వ్
Read Moreమూడు నెలలుగా జీతాలు పెండింగ్
మంచిర్యాల, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంచార పశువైద్య సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. 1962 అంబులెన్స్లో రోజూ ఊర్లు తిరుగ
Read More