Mask
జనాల్లోకి వెళ్తే తప్పకుండా మాస్క్ పెట్టుకోండి : మంత్రి దామోదర రాజనర్సింహా
హైదరాబాద్, వెలుగు: జనాల్లోకి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సూచించారు. కరోనా లక్షణాలు
Read Moreదేశంలో కొత్తగా 341 కరోనా కేసులు .. ముగ్గురు మృతి
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొన్నాళ్ల కిందట కనుమరుగైన ఈ వైరస్ భయం జనాలకు మళ్లీ పట్టుకుంది.
Read Moreకరోనా అలర్ట్ : పెద్దోళ్లు అందరూ మాస్కులు పెట్టుకోండి
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో అంటే.. డిసెంబర్ 17వ తేదీన దేశవ్యాప్తంగా 18 వందల కేసులు నమోదు అవ్వగా.. ఒకరు చనిపోయినట్లు కేంద్రం అధికారి
Read Moreస్వాముల ముసుగులో గంజాయి రవాణా
గుట్టురట్టు చేసిన భద్రాద్రి పోలీసులు భద్రాచలం, వెలుగు : స్వాముల ముసుగులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టును భద్రాచలం పోలీసులు రట్టు చే
Read Moreలోన్ల ముసుగులో అక్రమాలు .. డబ్బులు కట్టలేదంటూ నోటీసులు
లోన్లు మంజూరయ్యక కట్టలేదంటూ నోటీసులు లోన్ఇచ్చేది కొంత.. రికార్డుల్లో అంతకుమించి నమోదు &nbs
Read Moreమీరు అక్కడికి వెళుతుంటే మాస్క్ మస్ట్.. లేకుంటే రానీయరు
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఒడిశా రాష్ట్రంలో నమోదైన కేసులతో ఇదే సమయంలో కేంద్రం అలర్ట్ అయింది. మరోవైపు మూడు రాష
Read Moreమళ్లీ మాస్క్ తప్పనిసరి చేసిన మూడు రాష్ట్రాలు
మళ్లీ మాస్క్ తప్పనిసరి చేసిన మూడు రాష్ట్రాలు కరోనా పెరగడంతో హర్యానా, కేరళ, పుదుచ్చేరిలో ఆంక్షలు దేశంలో కొత్తగా 5,357 కేసులు న్య
Read Moreతిరుపతిలో మాస్క్ తప్పనిసరి : టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. కొత్త ఏడాది సందర్భంగా భ
Read Moreకర్నాటకలో మళ్లీ మాస్క్ రూల్
న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు గైడ్లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం బెంగళూరు/పాట్నా: వరల్డ్ వైడ్గా ఒమిక్రాన్ సబ్వేరియంట్ బీఎఫ్.7 కేసులు పెరుగుతుండటం
Read Moreమాస్క్ లేకపోతే కోర్టులోకి నో ఎంట్రీ
దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్లోని నైనిటాల్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక పై మాస్కులు లేకుండా కోర్టు గదిలోకి ప్రవేశిం
Read Moreకోవిడ్ అలర్ట్: దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ కు సన్నాహాలు
ఢిల్లీ: దేశంలో కోవిడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఈనెల 27న దేశ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. బహిరం
Read Moreమళ్లీ కరోనా రూల్స్ పాటించాలని ఐఎంఏ డాక్టర్ల సూచన
పెండ్లిండ్లు, సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలని వినతి న్యూఢిల్లీ: చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇండియాలో కరోనా రూల్స్ పాటించాలని ప్ర
Read Moreభయపడకండి..ఇది మాస్క్..
కరోనా..ఈ పేరు చెబితేనే గుండె గుభేల్ మంటోంది. 2020లో దేశంలోకి ప్రవేశించిన కరోనా ఎంతో మందిని పొట్టనపెట్టుకుంది. సెకండ్ వేవ్లో ఎంతో మందిని బలితీసుకుంది.
Read More