దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఒడిశా రాష్ట్రంలో నమోదైన కేసులతో ఇదే సమయంలో కేంద్రం అలర్ట్ అయింది. మరోవైపు మూడు రాష్ట్రాల్లో మాస్కుల వినియోగం తప్పనిసరి చేసారు. ఒడిశాలో కరోనా కేసులు 3,000 మార్కును దాటినందున మాస్క్లు తప్పనిసరి చేసింది. ప్రస్తుతం 3,086 మంది కరోనావైరస్-సోకిన రోగులు ఉన్నారని పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ తెలిపారు.జలుబు, దగ్గు, జ్వరం మరియు గొంతు నొప్పి వంటి లక్షణాలను ఉన్నవారిని కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ నిరంజన్ మిశ్రా తెలిపారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ శానిటైజర్ వాడాలని సూచించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మీరు అక్కడికి వెళుతుంటే మాస్క్ మస్ట్.. లేకుంటే రానీయరు
- దేశం
- April 25, 2023
లేటెస్ట్
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- పోలింగ్ శాతం తగ్గుతుందా?..ఆ నాలుగు సెగ్మెంట్లపైనే అందరి దృష్టి
- కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులు పెంచుకుని రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు.. : వివేక్ వెంకటస్వామి
- T20 World Cup 2024: శని ఉన్నాడు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అంపైర్లు వీరే
- గాల్లో తేలినట్లుందే : పల్సర్ NS 400Z వచ్చేసింది.. లక్షా 85 వేలకే 373 cc బైక్
- గోదావరి నీళ్లను మనకు దక్కకుండా చేసిండు కేసీఆర్:గడ్డం వంశీకృష్ణ
- చంద్రబాబు మేనిఫెస్టోలో పెన్షన్ హామీ ఎత్తేశాడు...సీఎం జగన్
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- Kavya Maran: ఒక్క పరుగుతో విజయం.. కావ్య మారన్ మాస్ సెలబ్రేషన్స్
- టీఎస్ఆర్టీసీ బంపరాఫర్ : ఇలా చేస్తే రిజర్వేషన్ ఛార్జీలు ఉండవు
Most Read News
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్