Medak
గజ్వేల్ బరిలో 44 మంది .. చివరి రోజు 77 మంది విత్డ్రా
సిద్దిపేట/ సంగారెడ్డి/మెదక్ , వెలుగు : సీఎం కేసీఆర్ పోటీచేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో చివరిరోజు 77 మంది విత్డ్రా చేసుకున్నారు. ఇక్కడి నుంచి
Read Moreరైతులు 10HP మోటార్లు పెట్టుకునేందుకు డబ్బులు ఎవరిస్తరు: కేసీఆర్
సాగుకు 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదని సీఎం కేసీఆర్ అన్నారు. సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా ఉందని తెలిప
Read Moreఅనాథలకు దుస్తుల పంపిణీ
కంది, వెలుగు : అనాథ పిల్లలకు ఎల్లప్పుడు పీఎంకే ఫౌండేషన్ అండగా ఉంటుందని ఫౌండేషన్ వైస్ చైర్మన్ పట్నం రవితేజ తెలిపారు. మంగళవారం చిల్డ్రన్
Read Moreబీజేపీకి సింగయ్యపల్లి గోపి రాజీనామా
నర్సాపూర్, వెలుగు :బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగయ్యపల్లి గోపి తన అనుచరులతో కలిసి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం మీడియా సమ
Read Moreఎంసీఎంసీ సెంటర్ పరిశీలన
మెదక్ టౌన్, వెలుగు: మీడియా సర్టిఫికేషన్ ఆఫ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) సెంటర్ను మంగళవారం జిల్లా ఎన్నికల పరిశీలకుడు పృధ్వీరాజ్, వ్యయ పరిశీ
Read Moreమళ్లీ గెలిపిస్తే మెరుగైన అభివృద్ధి : రఘునందన్ రావు
చేగుంట, దుబ్బాక, వెలుగు: ఉప ఎన్నికల్లో ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని, మరొకసారి అవకాశమిస్తే నియోజకవర్గాన్ని ఆదర్
Read Moreఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తాం : ఆవుల శైలజ
నర్సాపూర్, చిలప్చెడ్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు పక్కగా అమలవుతాయని కాంగ్రెస్నర్సాపూర్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి భార్య శైల
Read Moreకేసీఆర్కు స్వతంత్రుల గండం .. గజ్వేల్ బరిలో 91 మంది ఇండిపెండెంట్లు
సిద్దిపేట, వెలుగు : సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఆయనకు ఇండిపెండెంట్ల నుంచి తలనొప్పి మొదలైంది. గజ్వేల్ లో కేసీఆర్ పై ప
Read Moreబడా నాయకులొస్తున్నారు? .. మెదక్, నర్సాపూర్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ సభలు
మెదక్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రచారాలకు ఇంకా 13 రోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధా
Read Moreమెదక్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2023, నవంబర్ 14వ తేదీ మంగళవారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో రోడ్డు పక్కన ధాన్
Read Moreప్రజలే నా బలం, బలగం : రఘునందన్ రావు
వెలుగు తొగుట, (దౌల్తాబాద్): దుబ్బాక ప్రజలే నాబలం, బలగం అని, యువకులకు కొలువులు కావాలో క్వాటర్ సీసాలు కావాలో తేల్చుకోవాలని ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి రఘు
Read Moreకాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం : ఆవుల రాజిరెడ్డి
కొల్చారం, కౌడిపల్లి, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి రావడం ఖాయమని
Read Moreఆధారాలు చూపించి నగదు తీసుకోవాలి : రాజర్షి షా
మెదక్ టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా ఎన్నికల తనిఖీల్లో పట్టుబడిన నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపించి తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక
Read More












