
Medak
బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సీఎం అయితడు : రఘునందన్ రావు
తొగుట, (దౌల్తాబాద్) వెలుగు: తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తే బీసీ వ్యక్తే సీఎంగా వుంటాడని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా ద
Read Moreబీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం : మైనంపల్లి హన్మంతరావు
మల్కాజ్గిరి ఎమ్మెల్యే హనుమంతరావు చిలుముల సుహాసినిరెడ్డి, శేషసాయిరెడ్డితో భేటీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వారికి ఆహ్వానం కౌడిపల్లి, వెల
Read Moreఎమ్మెల్సీ ఇంటికి పద్మ.. ఎమ్మెల్యే ఇంటికి సునీత
అసంతృప్త లీడర్లకు దసరా శుభాకాంక్షలు మెదక్, కౌడిపల్లి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం మెదక్ జిల్లాలో ఆసక్తికర పరిణామాలు
Read Moreఅసెంబ్లీకి వెళ్లిన మహిళలు ఐదుగురే .. ఓట్లు ఎక్కువున్నా దక్కని ప్రాతినిధ్యం
ఉమ్మడి మెదక్ జిల్లాలో చాన్స్ఇవ్వని పార్టీలు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువున్నా
Read Moreవచ్చే పదేళ్లలో తెలంగాణకు సీఎం అవుతా : జగ్గారెడ్డి
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్లలో తెలంగాణకు సీఎం అవుతానని చెప్పారు. విజయదశమి ఉత్సవాల్లో భాగ
Read Moreమెదక్ జిల్లా లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కంది, తూప్రాన్, శివ్వంపేట, మెదక్ (చిలప్ చెడ్), వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సంగారెడ్డి జిల్లా కంది మం
Read Moreరుణ మాఫీ ఎక్కడని ఎంపీని నిలదీసిన ప్రజలు
దుబ్బాక, వెలుగు: దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి కి ప్రచారంలో భాగంగా అడుగడుగున నిరసనలు, నిలదీతలు ఎదురయ్యాయి. శనివారం రేకులకుం
Read Moreఅమరవీరుల త్యాగాలు మరువలేనివి : ప్రశాంత్ జీవన్ పాటిల్
సిద్దిపేట, వెలుగు: పోలీసుల త్యాగాలు మరువలేనివని సీపీ శ్వేత, కలెక్టర్ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శనివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సం
Read Moreసిద్దిపేటలో సంబరంగా సద్దుల బతుకమ్మ
సిద్దిపేట , వెలుగు: జిల్లాలోని పలు గ్రామాల్లో ఏడో రోజునే సద్దుల బతుకమ్మ నిర్వహించారు. అమావాస్య నుంచి ప్రారంభమైన సంబరాలు ఏడో రోజుతో ముగించారు. చి
Read Moreఎలక్షన్ రూల్స్ పకడ్బందీగా అమలు చేస్తున్నాం.. ఇప్పటివరకూ రూ.1.61 కోట్లు సీజ్
2,403 లీటర్ల మద్యం పట్టివేత సంగారెడ్డి, వెలుగు : జిల్లాలో ఎలక్షన్రూల్స్ పకడ్బందీగా అమలు చేస్తున్నామని కలెక్టర్ శరత్ తెలిపారు. శుక్రవ
Read Moreపొలిటికల్ పార్టీల ప్రతినిధులు సహకరించాలి: శరత్
సంగారెడ్డి టౌన్ , వెలుగు: ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరగడానికి పొలిటికల్ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ శరత్ సూచించారు
Read Moreప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి : కలెక్టర్ రాజర్షి షా
పాపన్నపేట, వెలుగు : ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని కొత్తపల్లి, య
Read Moreస్థానికులకే ఓటు వేసి గెలిపించాలి : కొమ్మూరి ప్రతాపరెడ్డి
జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి చేర్యాల, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికులకే ఓటు వేసి గెలిపించాలని జనగామ డీసీసీ అధ్యక
Read More