Medak
దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయండి
దుబ్బాక, వెలుగు: నియోజక వర్గ కేంద్రమైన దుబ్బాకను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని రెవెన్యూ డివిజన్ జేఏసీ ప్రతినిధులు సోమవారం ఎంపీ కొత్త ప్ర
Read Moreసనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకోం: ఎస్. మల్లారెడ్డి
మెదక్ టౌన్, వెలుగు: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన కామెంట్లు యావత్ హిందూ సమాజాన్ని కించపరచేలా ఉన్నాయని బీజేపీ మెదక్ జిల్లా ఇన్
Read Moreప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ శ్రినివాస్ రెడ్డి
సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్ ఉంచొద్దని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ లో జరి
Read Moreబీఆర్ఎస్ హయాంలో చెట్టు పన్ను రద్దు: పద్మారావు గౌడ్
సిద్దిపేట, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గీత కార్మికుల కోసం చెట్టు పన్ను రద్దు చేశామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్అన్నారు. తాను ఎక్సైజ
Read Moreఆఫీసులు.. అధ్వానం!.. శిథిల భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు
వర్షాలకు ఉరస్తున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు మెదక్ జిల్లాలో ఉద్యోగులు, ప్రజలకు తప్పని తిప్పలు మెదక్/కౌడిపల్లి/ని
Read Moreబీఆర్ఎస్ కు ముదిరాజ్ లీడర్ .. పులిమామిడి గుడ్ బై
బీఆర్ఎస్ కు ముదిరాజ్ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు రాజీనామా చేశారు. ఈనెల 11న బీజేపీలో చేరబోతున్నానని ఆయన ప్రకటించారు. శనివారం మీడి
Read Moreమెడికల్ కాలేజీ జాప్యంపై కాంగ్రెస్ నిరసన
మెదక్, వెలుగు: మెదక్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటులో జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం మెదక్ పట్టణంలో టీపీసీసీ అధికార ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ ఆధ్వర్యంలో
Read Moreసొంత డబ్బులతో గద్దర్ విగ్రహం ఏర్పాటు: మహిపాల్ రెడ్డి
పటాన్చెరు, వెలుగు : తన సొంత డబ్బులతో గద్దర్ విగ్రహ ఏర్పాటుకు శుక్రవారం పటాన్చెరు బస్టాండ్ సమీపంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గద్దర్ ఫొటోకు పూలమాల
Read Moreదళితబంధు కోసం రోడ్డెక్కిన దళితులు..భారీగా ట్రాఫిక్ జామ్
వికారాబాద్: అర్హులైన వారికి దళిత బంధు అందడం లేదంటూ వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామానికి చెందిన దళిత మహిళలు, యువకులు రోడ్డెక్కారు. పరిగి - ష
Read Moreఆలయ చైర్మన్ పదవి ముసుగులో అవినీతి తగదు: సనాది భాస్కర్
కొమురవెల్లి, వెలుగు : మల్లికార్జున స్వామి టెంపుల్ చైర్మన్ పదవి ముసుగులో గీస భిక్షపతి అవినీతికి పాల్పడడం సిగ్గుచేటని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సనాది
Read Moreదుబ్బాక ఐవోసీకి మరో రూ.6 కోట్లు ఇవ్వాలి: రఘునందన్ రావు
దుబ్బాక, వెలుగు : దుబ్బాక ఐవోసీకి ప్రభుత్వం మరో రూ. 6 కోట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే రఘునందన్రావు కోరారు. బిల్డింగ్ నిర్మాణ పనులు పూర్తి చేసి ఈ నెల 11న మ
Read Moreకాంగ్రెస్ పాదయాత్రలో కార్యకర్తల లొల్లి
మెదక్, వెలుగు : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం మెదక్ పట్టణంలో భారత్ జోడో సమ్మేళ
Read Moreనవంబర్ 20 నుంచి టీఆర్టీ.. 5వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ ను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. నవంబరు 20 నుంచి 30వ తేదీ మధ్య
Read More












