Ministers

పంజాబ్ లో వీఐపీల భద్రత తొలగింపు

చండీగఢ్: పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 184 మంది వీఐపీల భద్రతను ఉపసంహరిస్తున్నట్లు సీఎం భగవంత్ మాన్ ప్రకటి

Read More

కేటీఆర్ యాక్టింగ్ ప్రెసిడెంట్గా మిగిలిపోక తప్పదు

హైదరాబాద్: టీఆర్ఎస్ ను ప్రశాంత్ కిషోర్ తృణమూల్ రాష్ట్ర సమితిగా మార్చబోతున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ జోస్యం చెప్పారు. బండి సంజ

Read More

ఫూలే జయంతిని పట్టించుకోని ప్రభుత్వం

ఎవరు.. ఎవరికి సన్మానం చేసిన్రో అర్థం కాలే..  సీఎం నుంచి ఎమ్మెల్యేల దాకా ఏ ఒక్కరూ రాలే పేపర్‌‌ ప్రకటనలకే కేసీఆర్‌&

Read More

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించారు. ఐదుగురు మంత్రులకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు

Read More

ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ దీక్ష

ఢిల్లీలోని తెలంగాణ భవన్  గులాబీమయం అయ్యింది. వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్రవైఖరికి నిరసనగా తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ చేపట్టిన రైతు దీక్ష కొనసాగ

Read More

ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ ఖరారు

ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ ఖారైంది. 25 మంది పేర్లను ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు.. సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా

Read More

ఈ మురికి నీళ్లను  మంత్రులు తాగుతరా?

లంగర్​హౌస్​లో ఖాళీ బిందెలతో మహిళల ధర్నా  నాలుగు నెలలుగా మురికి నీళ్లే వస్తున్నాయని మండిపాటు  మెహిదీపట్నం, వెలుగు: నాలుగు నెలల

Read More

జూబ్లీహిల్స్ లో స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్: జూబ్లిహిల్స్ సైలెంట్ వ్యాలీ వద్ద నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 30.30 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఈ బ

Read More

ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలె

హైదరాబాద్: శుభకృత్ నామ సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. శనివారం ప్రగతి భవన్ లో ఉగాది సంబరాలు ఘనంగా

Read More

ప్రగతి భవన్ లో ఉగాది సెలెబ్రేషన్స్

హైదరాబాద్‌: ప్రగతి భవన్‌లో శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి.  సీఎం కేసీఆర్‌, మండలి చైర్మన్‌ గుత్త

Read More

80 కోట్ల మందికి ఫ్రీగా వైద్యం అందించాం

కర్ణాటక: ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు 80 కోట్ల పేదలకు ఫ్రీగా వైద్యమందించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. శుక్రవారం చిక్కబళ్లాప

Read More

గవర్నర్​ను ఖదర్​ చేస్తలే

తమిళిసై పాల్గొనే కార్యక్రమాలన్నిటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు డుమ్మా యాదాద్రి ప్రారంభోత్సవానికి గవర్నర్​ను ఆహ్వానించలే వరంగల్​లో​ సంస్కృతీ ఉత్సవాల

Read More

సప్తగోపురాలకు మంత్రుల‌ పూజలు

యాదాద్రి: యాదాద్రి ఆలయ ఉద్ఘాటన కోసం నిర్వహిస్తున్న పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవంలో భాగంగా.. సోమవారం సప్తగోపురాలకు నిర్వహిస్తున్న మహాకుంభ సంప్రోక

Read More