modi
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది మృతి
ఝల్లార్: మధ్యప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది చనిపోయారు. బేతుల్ జిల్లా ఝల్లార్ దగ్గర్లో ఓ ప్రైవేటు బస్సు, టవేరా
Read Moreడిసెంబర్లో గుజరాత్ ఎన్నికలు
రెండు దశల్లో నిర్వహణ.. షెడ్యూల్ ప్రకటించిన ఈసీ 182 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్: షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ తొలి దశకు రేపు నోటిఫికేషన్&z
Read Moreపెండ్లాం కొడుతుందని పీఎంవోకు భార్యాబాధితుడి ట్వీట్
బెంగళూరు: తన వైఫ్ తనను కొడుతోందంటూ కర్నాటకకు చెందిన ఓ బాధితుడు.. ఏకంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్(పీఎంవో)కు ట్వీట్ చేశాడు. తనకు రక్షణ కల్పించాలని
Read Moreపద్మశ్రీ గ్రహీత ఇలా భట్ కన్నుమూత.. మోడీ సంతాపం
స్వయం ఉపాధి మహిళా సంఘం (SEWA) వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఇలా భట్ (89) కన్నుమూశారు. "మహిళా కార్మికుల హక్కుల కోస
Read Moreమోడీకే భయపడం.. సీబీఐ ఎంత?
ఎన్నికల సంఘం ఎవరి కోసం పనిచేస్తున్నదో చూస్తున్నం: కేటీఆర్ సీఈసీలోని బుద్ధిలేని అధికారిని తొలగించాలా.. ఆర్ ఓని తొలగించాల
Read Moreమోడీ నల్లచట్టాలకు కేసీఆర్ మద్దతిచ్చిండు : రాహుల్ గాంధీ
టీఆర్ఎస్, బీజేపీ రెండూ కలిసే పనిచేస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రజల ఉసురు పోసుకుంటున్
Read Moreప్రధాని దిష్టిబొమ్మ కాలుస్తుంటే వేడుక చూసిన ఏసీపీ
వరంగల్, వెలుగు: వరంగల్లో దేశ ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తుంటే అడ్డుకోవాల్సిన ఏసీపీ గిరికుమార్ ఎమ్మెల్యేకు సెల్యూట్ కొట్టి మరీ వే
Read Moreమోడీ కొత్త డ్రామాకు తెరతీసిండు: మంత్రి కేటీఆర్
రోజ్గార్ మేళా పచ్చిదగా మోడీ కొత్త డ్రామాకు తెరతీసిండు: మంత్రి కేటీఆర్ నమో అంటే నమ్మించి మోసం చేసుడేనని రుజువైందని
Read Moreఅల్లుడు బ్రిటన్ ప్రధాని కావడంపై ఇన్ఫోసిస్ నారాణమూర్తి హర్షం
బెంగళూరు: రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కావడం పట్ల భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు వందల సంవత్సరాలకు పైగా భారత్ ను పాలించిన బ్రిటన్ కు ఓ
Read Moreప్రధాని మోడీకి ఎర్రబెల్లి పోస్ట్ కార్డ్
హన్మకొండ: చేనేత ఉత్పత్తులపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ నెల 22న చేనేత కార్మికుల
Read Moreభవిష్యత్తులో గౌడన్నలకు మోపెడ్ బండ్లు ఇస్తాం: కేటీఆర్
రంగారెడ్డి జిల్లా: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వైన్ షాపుల కేటాయింపులో గీత కార్మికులకు రిజర్వేషన్లు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రంగా
Read Moreస్థానిక వస్తువులను కొనండి: మోడీ
ఉత్తరాఖండ్ పర్యటనలో ప్రధాని కేదార్ నాథ్, హేమకుండ్ సాహిబ్ రోప్ వేలకు శంకుస్థాపన రూ.3,400 కోట్లతో అభివృద్ధి పనులు డెహ్
Read Moreకేసీఆర్ ను తిడితే కాదు.. పని చేస్తే ఓట్లు వస్తయి: కేటీఆర్
హైదరాబాద్: కేసీఆర్ ను తిడితే ఓట్లు రావని.. ప్రజల కోసం పని చేస్తే ఓట్లు వస్తాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందో
Read More












