modi

కరోనాతో చనిపోయిన వారి పిల్లలకు మోడీయే గార్డియన్

కరోనాతో చనిపోయిన వారి పిల్లలకు ఇకపై గార్డియన్ గా ప్రధాని మోడీ ఉంటారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 4,34

Read More

జోష్ పెరిగిందా.. లెక్క తగ్గిందా ?

హైదరాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టూర్ తో బీజేపీ క్యాడర్ లో ఫుల్ జోష్ వచ్చింది. రాష్ట్ర సర్కారుపై ఆయన విమర్శలు చేసిన ప్రతిసారి స్టేజ్ ముందు నుంచి

Read More

మోడీ వస్తుండని పారిపోయిన కేసీఆర్

సీఎం కేసీఆర్ పర్యటనపై వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తే ముఖ్యమంత్రి బెంగళూరు టూర్ కు వెళ్లడా

Read More

వచ్చే ఎన్నికల్లో కొత్త చరిత్ర రాస్తం

తెలంగాణలో వేల బలిదానాలు ఒక్క ఫ్యామిలీ కోసం కాదు: ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో అడ్డగోలు అవినీతి..  లూటీ చేయడం.. కుటుంబ ఖజానా పెంచుకోవడమే

Read More

కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత మోడీకి లేదు

హైదరాబాద్: కేసీఆర్ది కుటుంబ పాలన కాదని... ప్రజా పాలన అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని ఇవాళ ప్రధాని మోడీ

Read More

రాష్ట్రంపై విషం కక్కిన ప్రధాని మోడీ

హైదరాబాద్: తెలంగాణపై ప్రధాని మోడీ విషం కక్కారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న మోడీ... కేసీఆర్ పై తీవ్

Read More

ప్రధాని రాకముందే బెంగళూరుకు సీఎం

మోడీ ఢిల్లీ వెళ్లాకే హైదరాబాద్‌కు వచ్చేలా షెడ్యూల్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలకనున్న మంత్రి తలసాని ఐఎస్‌బీలో 75 నిమిషాలు గడపను

Read More

బధిరుల ఒలింపిక్స్‌‌‌‌ అథ్లెట్లకు ప్రధాని ఆతిథ్యం

న్యూఢిల్లీ: ‘మీ అత్యుత్తమ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌తో దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవడంతో పాటు మమ్

Read More

మీరు జై శ్రీ రామ్ అంటే... మేము జై హనుమాన్ అంటం

జగిత్యాల: బీజేపీ జై శ్రీ రామ్ అంటే... తాము జై హనుమాన్ అంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శనివారం కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన

Read More

ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మొద్దు

హైదరాబాద్:  ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మొద్దని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని కోరారు.  దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్,

Read More

కేసీఆర్ సర్కార్ కు షాకిచ్చిన సెంట్రల్ ఫైనాన్స్ సంస్థలు

రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన పీఎఫ్సీ, ఆర్ఈసీ ఒప్పందం ప్రకారం లోన్లు ఇవ్వాలని కోరిన సర్కారు ససేమిరా అంటున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు

Read More

వచ్చే నెల 3 నుంచి 7 వరకు సీపీఐ రాష్ట్ర మహాసభలు

వచ్చే నెల 3 నుండి 7వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో నిర్వహించబోయే సీపీఐ రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి  

Read More