modi

13 స్కీంలకు ఒకే పోర్టల్

న్యూఢిల్లీ: గతంలో ప్రభుత్వం కేంద్రంగా పరిపాలన సాగేదని, ఇప్పుడు ప్రజలు కేంద్రంగా పాలన సాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అం

Read More

బండి సంజయ్ ను కూడా సస్పెండ్ చేయాలె

హైదరాబాద్: మైనారిటీలపై అనుచితంగా వ్యాఖ్యలు చేశారంటూ  బీజేపీ జాతీయ మీడియా ప్రతినిధి నుపుర్ శర్మను హైకమాండ్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం

Read More

క్షమాపణ చెప్పాల్సింది దేశం కాదు.. బీజేపీ..

హైదరాబాద్: గాంధీని చంపిన గాడ్సేను దేశ భక్తుడంటారా అంటూ మంత్రి కేటీఆర్ బీజేపీపై ఫైర్ అయ్యారు. గాంధీని గాడ్సే చంపడం కరెక్ట్ అని, గాడ్సే నిజమైన దేశభక్తుడ

Read More

కాశ్మీర్​ను బీజేపీ హ్యాండిల్​ చేయలేదు

జన్​ ఆక్రోశ్​ ర్యాలీలో కేజ్రీవాల్ న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్​లో కాశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు దాడులకు దిగుతున్నారని, అయి

Read More

దేశంలో ప్రతిపక్షం బలంగా ఉండాలన్న మోడీ

వారసత్వ రాజకీయాల వల్ల ట్యాలెంట్​ చచ్చిపోతోంది: ప్రధాని మోడీ యువతకు అవకాశాలు రావాలంటే వారసత్వం పోవాలని వ్యాఖ్య రాష్ట్రపతి కోవింద్​ స్వగ్రామం పరౌ

Read More

రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కె.లక్ష్మణ్  

లక్నో: బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ మధ్యాహ్నంతో రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబ

Read More

ఇవాళ యూపీలో ఇన్వెస్టర్ల సదస్సు

లక్నో: యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 3.0ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. లక్నోలోని ఇందిరాగాంధీ ప్రతిష్టాన్​లో జరిగే ఇన్వెస్టర్స్​ సమ్మ

Read More

మోడీని కలిసిన నిఖత్ జరీన్, మనీశా మౌన్, పర్వీన్ హుడా

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముగ్గురు బాక్సింగ్ చాంపియన్ లు నిఖత్ జరీన్, మనీశా మౌన్, పర్వీన్ హుడా ఇంటరాక్ట్  అయ్యారు. ఈసందర్భంగా వారిని అభినందించి

Read More

బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్..

ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన యువనేత హర్దిక్‌ పటేల్ ఇవాళ బీజేపీలో చేరారు. గుజరాత్ లోని పార్టీ ఆఫీసులో బీజేపీ కండువా కప్పుకున్నారు. అంతక

Read More

హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

  హాజరుకానున్న మోడీ, అమిత్‌‌‌‌ షా, నడ్డా      సమావేశాలు జరిగే రెండ్రోజులు రాజ్‌&zwnj

Read More

ఈడీ దాడులకు కాంగ్రెస్ భయపడదు

ఈడీ దాడులకు కాంగ్రెస్ భయపడబోదని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో సోనియా, రాహుల్ కి ఈడీ నోటీసులు జారీ చే

Read More

పార్లమెంటులో బీజేపీ తరపున ఒక్క ముస్లిం ఎంపీ కూడా ఉండరు..!

రాజ్యసభలో ప్రస్తుతం ముగ్గురు బీజేపీ ఎంపీలు (ముస్లిం) జూన్​ 10న రాజ్యసభ ఎన్నికలు  ముఖ్తార్ అబ్బాస్​ నఖ్వి, సయ్యద్ జాఫర్ ఇస్లాం, ఎంజే అ

Read More

రైతుల సంక్షేమమే ప్రధాని మోడీ లక్ష్యం 

మానకొండూర్/ తిమ్మాపూర్, వెలుగు:  రైతును రాజును చేయడమే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ లక్ష్యమని కరీంనగర్ ఎంపీ, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నార

Read More