modi

తలపై సిిలిండర్ తో సీతక్క నిరసన

దేశ ప్రజలను ప్రధాని మోడీ మోసం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. నిత్యవసర ధరలకు నిరసనగా కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. తలపై గ్యాస్, కట్టెల

Read More

విజయవంతమైన పీఎస్‌ఎల్వీ సీ-51.. స్పెస్‌లోకి తొలిసారిగా మోడీ, భగవద్గీత ఫోటోలు

ఈ ఏడాది మొదటి అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి తొలిసారి ఇస్రో కమర్షియల్ విభాగమ

Read More

కేసీఆర్.. ఫైళ్లు ముడ్తలే.. రివ్యూలు చేస్తలే

కీలక మీటింగ్​లకు కేసీఆర్​ దూరం అన్నీ తానై నడిపిస్తున్న సీఎస్​ సోమేశ్​ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, బీసీ, గల్ఫ్ ఇష్యూస్​పై ఆఫీసర్లతో మీటింగ్స్​​ మొక్కుబడిగాన

Read More

మమతా సర్కార్ పథకాలు ఆ పార్టీ నేతలకే…

బెంగాల్ ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారన్నారు ప్రధాని మోడీ. బెంగాల్  లో సిండికేట్ రాజ్యం నడుస్తోందన్నారు. కేంద్రం రైతులు, పేదల ఖాతాల్లోకి నేరుగా

Read More

గత ప్రభుత్వాల వల్లే అస్సాం వెనుకబాటు

గత ప్రభుత్వాల వల్లే అస్సాం వెనుకబడిందన్నారు ప్రధాని మోడీ. దామోజీ జిల్లాలోని శిలపతార్ లో గ్యాస్, పెట్రోల్ ప్రాజెక్టులను ప్రారంభించారు. అస్సాంలో మౌలిక వ

Read More

విభజన వల్ల నష్టపోయాం.. ప్రత్యేక హోదా ఇవ్వండి

నీతి ఆయోగ్ సమావేశంలో మోడీని కోరిన జ‌గ‌న్ అమరావతి: ఉమ్మడి రాష్ట్రాన్ని విభజన చేయడం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని.. ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని ము

Read More

ప్రపంచంలోనే భారత్ కు పాజిటివ్ ఇమేజ్

జల్ జీవన్ మిషన్ కింద మూడున్నర కోట్ల గ్రామీణ ఇళ్లకు నీటి సౌకర్యం కల్పించామన్నారు ప్రధాని మోడీ. 2014 నుంచి 2 కోట్ల 40లక్షల ఇళ్లు నిర్మించామన్నారు. 6 రాష

Read More

అనాథకు కిడ్నీ దానం చేసిన మహిళకు ప్రధాని సెల్యూట్

న్యూఢిల్లీ: ఓ అనాథకు కిడ్నీ డొనేట్ చేసిన మహిళను ప్రధాని మోడీ మెచ్చుకుంటూ లెటర్ రాశారు. అవయవదానం గొప్ప దానమంటూ ప్రధాని మోడీ స్పీచ్ తో కోల్ కతాకు చెందిన

Read More

పెద్ద మనసుతో మనసులు గెలిచారు

కాంగ్రెస్-బీజేపీ.. రాజకీయంగా రెండు భిన్న ధ్రువాలు. రెండు పార్టీల ఐడియాలజీలు పూర్తిగా వేర్వేరు. కానీ నాయకుల మధ్య సిద్ధాంత, రాజకీయ పరమైన శత్రుత్వమే తప్ప

Read More

కర్నూలు జిల్లా ప్రమాదంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మదార్‌పురం గ్రామం వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి పై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందిన ద

Read More

కుక్కలు అని దిగజారి మాట్లాడినా పట్టించుకోరా..

తెలంగాణలో ప్రజాస్వామ్యం దెబ్బతిందని..పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా పై పాలకుల పెత్తనం పెరిగిపోయిందన్నారు తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రె

Read More

బండి సంజయ్, అర్వింద్ ఆటలో అరటిపండ్లు

తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్ ఛార్జ్ గా కిషన్ రెడ్డి నియమించడం వెనక కేసీఆర్ పాత్ర ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. తమిళనాడు ఎన్నికలకు  తెలంగాణ ను

Read More