modi
బేషరతుగా గిరిజన రిజర్వేషన్లు పెంచాలి
తెలంగాణ ప్రజలంటే కేంద్రానికి చిన్నచూపన్నారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు. ఎస్టీ రిజర్వేషన్లపై కేంద్రం వైఖరి సరైంది కాదన్నారు. తెలంగాణ గ
Read Moreవరి సాగు.. వడ్ల కొనుగోళ్లపై తాపకో మాట
హైదరాబాద్, వెలుగు: వరి సాగు, వడ్ల కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ గడిచిన రెండేండ్లలో రకరకాలుగా మాట మార్చారు. రైతులు కోటి ఎకరాల్లో వరి వేసినా.. ప్రతి గింజ కొం
Read Moreధాన్యం సేకరణలో దేశమంతటా ఒకే విధానం ఉండాలి
హైదరాబాద్: ధాన్యం సేకరణలో దేశమంతటా ఒకే విధానం ఉండాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీజే
Read Moreఏప్రిల్ 3న భారత్ కు ఇజ్రాయెల్ ప్రధాని
న్యూఢిల్లీ: వచ్చే నెల మూడో తారీఖున ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి భారత్ కు రానున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాని మోడీ ఆహ్వానం మేరక
Read Moreసింగరేణి టెండర్లలో అవినీతి జరుగుతోంది
న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో 105 సీట్లు సాధిస్తామని చెబుతున్నా కేసీఆర్... పీకేను ఎందుకు తెచ్చుకున్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్
Read Moreఈడీ,బోడి దాడులకు భయపడం.. ఎవరొస్తారో రాని చూద్దాం
వడ్లు కొనకుంటే తెలంగాణ ఉద్యమ స్థాయిలో పోరాటం చేస్తామన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్ లో విస్తృత స్థాయి సమావేశం అనంతరం మాట్లాడిన కేసీఆర్.. యాసంగి
Read Moreహనుమాన్ భక్తులను లాఠీలతో కొడ్తారా?
సీపీవా ... రౌడీవా? కేసీఆర్ ఆదేశాలతోనే ఈ దాడులు కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నడు వరి వేస్తే ఉరి అని ఆయనే అన్నడు కేంద్రం ధాన్యాన్ని కొంటుంది
Read Moreభారత్ సాయాన్ని మరువబోం
కరోనా కష్ట కాలంలో భారత్ అందించిన తోడ్పాటును మరువబోమని మాల్దీవ్స్ అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలీహ్ స్పష్టం చేశారు. భారత్, మాల్దీవ్స్ దేశాల మధ్యనున్న
Read Moreసోనియా రాజీనామా చేయాల్సిన అవసరంలేదు
ఐదు రాష్ట్రాల్లో ఓటమికి సోనియా గాంధీ ఒక్కరినే బాధ్యులు చేయడం కరెక్ట్ కాదని, కాంగ్రెస్ ఓటమికి పార్టీలోని ప్రతి ఒక్కరూ కారణమేనని కాంగ్రెస్ సీనియర్ లీడర్
Read Moreతెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్
ఉత్తరప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో గెలుపుతో జోష్లో ఉన్న బీజేపీ.. తెలంగాణలోనూ అధికారంలోకి రావడంపై సీరియస్ గా దృష్టిపెట్టింది. ఈ దిశగా కొందరు రాష్ట్ర
Read Moreకమలం కమాల్
పంజాబ్లో ‘ఆప్’కీ సర్కార్.. కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ యూపీలో మళ్లీ యోగి రాజ్యం.. ప్రతిపక్షానికే పరిమితమైన ఎస్పీ ఫలించని అన్నాచెల్లె
Read Moreఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ ఇయ్యాల్నే
కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తిచేసిన ఈసీ ఫలితాలపై దేశమంతటా ఉత్కంఠ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట
Read Moreరష్యా, ఉక్రెయిన్ ప్రెసిడెంట్లతో మాట్లాడనున్న మోడీ
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్స్కీతో నేడు ప్రధాని మోడీ ఫోన్ లో మాట్లాడనున్నారు. ఈ
Read More












