modi

కేంద్ర  మంత్రి పీయూష్ గోయల్ కు కేటీఆర్ లేఖ

హైదరాబాద్: వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తోన్న టెక్స్ టైల్ రంగాన్ని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రాష్ట్ర మంత్రి కేటీఆర్ మండిపడ్డారు

Read More

తెలంగాణ సీఎం.. పీఎం కంటే గొప్పనా ?

మునుగోడు.. మామూలు బై పోల్ అందులో సవాల్​గా తీసుకునేంత ఏముంది: కేటీఆర్ ధరణి, స్టూడెంట్లు, పంట నష్టం మంత్రులు చూసుకుంటరు ప్రైవేట్ విజిట్లకు

Read More

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చరిత్రహీనుడు

మునుగోడు: రాజగోపాల్ రెడ్డి చరిత్ర హీనుడని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు.  తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి

Read More

కేసీఆర్ ఢిల్లీలో గాడిద పండ్లు తోముతున్నారా?

హైదరాబాద్: వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందిపడుతోంటే అవేమీ పట్టించుకోకుండా కేసీఆర్ ఢిల్లీలో గాడిద పండ్లు తోముతున్నారా అని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రె

Read More

ధరలను కంట్రోల్​ చేయడంలో మోడీ విఫలం

హనుమకొండ, వెలుగు: బీజేపీని గద్దె దించినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. స

Read More

ప్రతిపక్ష నేతలపై కేంద్రం కక్ష 

దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది  న్యూఢిల్లీ : రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రతి

Read More

రూపాయికే వైద్యం అందించిన సుశోవన్ కన్నుమూత

పశ్చిమబెంగాల్ లో దాదాపు 60 ఏళ్ల పాటు కేవలం ఒక్కరూపాయికే  ఎందరో రోగులకు  చికిత్స అందించిన  డాక్టర్ సుశోవన్ బందోపాధ్యాయ్(84) కన్నుమూశారు.

Read More

పేదలు  కలలు కనొచ్చని ఈ ఎన్నిక నిరూపించింది

15వ ప్రెసిడెంట్‌‌గా బాధ్యతల స్వీకరణ  ప్రమాణం చేయించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కోవింద్, వెంకయ్య, మోడీ తదితరులు హాజరు న్యూఢిల

Read More

కేసీఆర్ కోసం టీఆర్ఎస్... దేశం కోసం బీజేపీ

రంగారెడ్డి జిల్లా: రాష్ట్రానికి అసలైన ద్రోహి కేసీఆరే అని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ కేవలం కేసీఆర్ కుట

Read More

దేశ ప్రజలపై ఆర్ధిక దాడి జరుగుతోంది

హన్మకొండ: విదేశాల్లో గాంధీ పేరుతో, దేశంలో గాడ్సే పేరుతో రాజకీయాలు చేస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. హన్మకొండలో ఇ

Read More

అన్ని వర్గాలను ఆదరించే ఏకైక పార్టీ బీజేపీ

న్యూఢిల్లీ: ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నిక కావడం గిరిజన ప్రజల సాధికారతకు నిదర్శమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్డీఏ బలపరిచిన

Read More

ప్రెసిడెంట్‌‌ పీఠంపై ద్రౌపది ముర్ము

కనీస పోటీ ఇవ్వలేకపోయిన ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా 64 శాతం ఓట్లు దక్కించుకున్న ముర్ము.. లెక్కింపులో మూడో రౌండ్‌‌కే గెలుపు ఖరారు 15

Read More

ధరలు పెంచుతూ మోడీ చర్చకు దూరంగా ఉంటున్నరు

ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత  ప్రియాంక గాంధీ వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ద్రవ్యోల్బణం, జీఎస్పీ రేట్ల పెంపుపై చర్చించడం అన

Read More