MP Bandi Sanjay
ఎవరి కోసం ధర్నా చేసినవ్?
హైదరాబాద్, వెలుగు: “కేసీఆర్ ధర్నా చేసింది తెలంగాణ రైతుల కోసమా? పంజాబ్ రైతుల కోసమా? సమాధానం చెప్పాలి. కేసీఆర్ ధర్నా చేస్తే కేంద్రం రైతు చట్టాలను
Read Moreతోడేళ్ల మంద రాష్ట్రంపై పడితే ఊరుకుంటానా?
హైదరాబాద్: రాష్ట్రంపై తోడేళ్ల మందలా పడితే ఊరుకోబోనని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో తానెక్కడ ఉన్నానని అంటున్నారని.. అసలు నువ్వెక్కడ ఉన్నా
Read Moreదళితుల మీద కేసీఆర్ది ఫేక్ లవ్
న్యూఢిల్లీ: బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి సీఎం కేసీఆర్ ఆందోళన చెందుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీకి ఆదరణ, ప్రజల
Read Moreఈటలను రక్షించే బాధ్యత మా ప్రభుత్వానిదే..
కరీంనగర్: తెలంగాణలో హత్యా రాజకీయాలకు చోటు లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో లా అండ్ ఆర్డర్ భేషుగ్గా ఉందన్నారు. తనను హత్య చేసేందు
Read Moreబీజేపీ రాష్ట్రాల్లో ఈ స్కీమ్లు చూపెట్టి పాదయాత్ర చెయ్
కామారెడ్డి: గాంధారి మండల కేంద్రంలో రూ.10 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భం
Read Moreసీఎం కేసీఆర్ కేసులపైనే ఆరా తీస్తున్నాం
హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై ఉన్న కేసుల గురించి ఆరా తీస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ఎప్పుడైనా జైలుకు వెళ్లడం ఖాయమని
Read Moreప్రజలు, ఉద్యమకారులు కలిసొస్తే టీఆర్ఎస్ కు సమాధే
హైదరాబాద్: అమరవీరుల త్యాగమే తెలంగాణ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కానీ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా, భిన్నంగా మూర్ఖ పాలన
Read Moreనీళ్లు ఫామ్ హౌజ్కు.. నియామకాలు ఫ్యామిలీకి
హైదరాబాద్: తెలంగాణ ఏర్పడి ఏడేళ్లవుతున్నా ఉద్యోగాలు, ఉపాధి లేకపోవడంతో రాష్ట్రంలో యువత అల్లాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నీళ్ల
Read Moreనాతో, బండి సంజయ్తో ఈటల మాట్లాడారు
హైదరాబాద్: మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరతారని పుకార్లు వస్తున్నాయి. ఈటల ఢిల్లీకి వెళ్లడంతో వీటికి మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది.
Read Moreపాత హామీలు నెరవేర్చలె.. ఇప్పుడు కొత్త హామీలా?
హైదరాబాద్: బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి తన నివాసంలో నిరసన దీక్షకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులపై వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ‘తెలంగాణ రై
Read Moreరెమిడిసివిర్ దొరకట్లే.. బీజేపీ నేతలు స్పందించరా?
గాంధీ భవన్: కరోనా సెకండ్ వేవ్ రూపంలో మరోమారు విరుచుకుపడటం దురదృష్టకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సునామీ తీరులో అటాక్ కావడంతో చాలా మంది
Read Moreరంజాన్ ముందు లాక్డౌన్.. కేసీఆర్ను ఓవైసీ కొడ్తడు
రంజాన్ పండగకు ముందు లాక్డౌన్ పెడితే.. అసదుద్దీన్ ఓవైసీ క్యాంపు ఆఫీసుకు వచ్చి.. కేసీఆర్ను బరిగెలు అందుకొని మరీ కొడతాడని బీజేపీ అధ్యక్షుడు బ
Read Moreదృష్టి మళ్లించేందుకే కేసీఆర్ ఇలాంటి ప్లాన్ చేసిండు
రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయని.. వాటినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ ఇలాంటి ప్లాన్ చేశాడని బీజేపీ అధ్యక్షుడు&
Read More