Mumbai
వలసలు ఆగాయనేందుకు ముంబై బస్సు బంద్!
నారాయణపేట, వెలుగు : జిల్లా కేంద్రం నుంచి ముంబై వెళ్లే బస్సును బంద్ చేసి, కార్మికుల వలసలు తగ్గాయని చెప్పేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు.
Read Moreమరో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోడీ
ప్రధాని నరేంద్రమోడీ మరో రెండు వందేభారత్ రైళ్లు ప్రారంభించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ లో జరిగిన కార్యక్రమంలో ముంబై నుంచి
Read Moreపెరిగిన బంగారం, వెండి ధరలు
దేశంలో పసడి ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజు రోజుకు బంగారం ధరలు మరింత ప్రియం అవుతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనలేని పరిస్థితి ఎదురవుతోంది.
Read Moreఫోన్పేతో విదేశాలలో చెల్లింపులు
ముంబై: విదేశాలలోనూ యూపీఐతో చెల్లింపులు జరపడానికి ఫోన్పే వీలు కల్పిస్తోంది. ఫారిన్ మర్చంట్లకు అక్కడి లోకల్ క్యూఆర్ కోడ్ ఉంటే, స్కాన్ చేయడం ద్వారా
Read Moreతాగి భార్యపై దాడి చేసిన వినోద్ కాంబ్లీ
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి వార్తల్లోకెక్కాడు. మద్యం మత్తులో భార్యపై దాడి చేశాడనే ఆరోపణలతో కాంబ్లీపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Moreముంబయిలో ఉగ్రదాడులపై బెదిరింపు మెయిల్
ముంబయిలో మరోమారు దాడులు జరగనున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఓ వ్యక్తి ముంబయిలో ఉగ్రదాడులు చేస్తామని బెదిరిస్తూ ఎన్ఐఏ మెయిల్ ఐడీకి మెయిల్ చేశాడు. త
Read Moreపఠాన్ సక్సెస్.. ఆనందంతో దీపిక కన్నీళ్లు
బాలీవుడ్ కింగ్ షారూక్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటించిన పఠాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతోంది. విడుదలైన తొలి రోజు నుంచి ఈ మూవీ
Read MoreVistara : విస్తారా విమానంలో ప్రయాణికురాలి వీరంగం
ముంబై : ఈ మధ్య విమానాల్లో కొంతమంది ప్యాసింజర్స్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. వారి అసభ్య చేష్టలతో మిగతా ప్రయాణికులకు
Read Moreమహారాష్ట్రలో రాజాసింగ్ క్రేజ్
లవ్ జిహాద్, మత మార్పిడులు, గో హత్యల నివారణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ముంబైలో భారీ ర్యాలీ నిర్వహించారు.
Read Moreఎమ్మెల్యే రాజసింగ్కు మరోసారి పోలీసుల నోటీసులు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 29న ముంబైలోని దాదర్లో జరిగిన ఓ ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్ట
Read MoreVande Bharat Express:వందే భారత్ రైలుకు కంచె
వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను పశువులు ఢీకొంటున్న ఘటనలు పెరుగుతుండటంతో రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రయాణిస్తున్న మార్గ
Read Moreముసుగుతో థియేటర్కి వచ్చిన దీపికా పదుకొనె
చాలా మంది సెలబ్రిటీలు అభిమానుల మధ్య తిరగడానికి ఇబ్బంది పడుతుంటారు. ఒక్కోసారి తమకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లేందుకు మారువేషాల్లో తిరుగుతుంటారు. తాజాగ
Read More












