Municipal Elections

ఓటు హక్కు వినియోగించుకున్న లీడర్లు

తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్న అమ్మాయి ఓటు వేసిన దివ్యంగుడు

Read More

కరీంనగర్లో అర్ధరాత్రి ఓటర్లకు డబ్బుల పంపకం

అడ్డుకోబోయిన బీజేపీ లీడర్ టీఆర్ఎస్​ కార్యకర్తల దాడిలో తీవ్రగాయాలు కరీంనగర్‍టౌన్‍, వెలుగు: ఓటర్లకు డబ్బులు పంచుతుండగా అడ్డుకున్న బీజేపీ లీడర్​పై టీఆర

Read More

కరీంనగర్ పోలింగ్ కు అంతా సిద్ధం

కరీంనగర్  నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్ధమైంది. మూడు డివిజన్ల రిజర్వేషన్ల విషయంలో ఏర్పడిన గందరగోళంతో.. కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నిక ఆలస్యమై

Read More

టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కొట్టుకు

Read More

పోలింగ్ బూత్‌ని ఫంక్షన్ హాల్‌లా డెకరేషన్

వేములవాడ: ఓటర్లను ఆకర్షించడానికి వినూత్నపద్దతిని చేపట్టారు  ఎన్నికల అధికారులు. వేములవాడ కొయినాపల్లి 13 వార్డ్  పోలింగ్ బూత్ లో ఓటేయడానికి వస్తున్న ఓటర

Read More

ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ పోలింగ్ మందకోడిగా సాగుతుంది. ఇప్పుడిప్పుడే చలి తగ్గిన తర్వాత మెల్లగా జనాలు పోలింగ్ కేంద్రాల వైపు అడుగులు వేస్త

Read More

ప్రారంభమైన మున్సిపల్ పోలింగ్

మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఎన్నికల

Read More

టీఆర్ఎస్ ను ఓడించే సత్తా ఒక్క బీజేపీకే ఉంది

టీఆర్ఎస్ ను ఓడించే సత్తా ఒక్క బీజేపీకే ఉందన్న విషయాన్ని ప్రజలు నమ్ముతున్నారని ఆ పార్టీ నాయకుడు , కరీంనగర్ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. తాము చ

Read More

ఎన్నికల ముందు రైతుబంధు నిధులు విడుదల చేస్తరా.?

ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి లొంగిపోయిందని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేన రెడ్డి అన్నారు. మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ప

Read More

క్యాండిడేట్లకు కేసీఆర్ ఫోన్

మున్సిపోల్స్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై డైరెక్షన్ హైదరాబాద్, వెలుగు: మున్సిపోల్స్​ ప్రచారానికి దూరంగా ఉన్న టీఆర్ఎస్​ చీఫ్, సీఎం కేసీఆర్ ప్రచారం ముగిశ

Read More

ఎంఐఎం వల్ల బీజేపీకి మేలన్నది అబద్దపు ప్రచారం: ఒవైసీ

ఎంఐఎం హైదరాబాద్ కే పరిమితమని, ఇది ముస్లింల పార్టీ అని తప్పుడు ప్రచారం జరుగుతోందని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తమ పార్టీ భారత్

Read More