
murder
మద్యం మత్తులో తల్లిని చంపిన కొడుకు
షాద్ నగర్, వెలుగు : మద్యం మత్తులో ఓ కుమారుడు తన తల్లిపై రోకలిబండతో దాడి చేయడంతో ఆమె చనిపోయింది. ఫరూఖ్ నగర్ లోని కంసాన్ పల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
Read Moreదిశ ఫోన్ ఎక్కడుంది?: ఆ కిరాతకుల కస్టడీకి పోలీసుల పిటిషన్
షాద్ నగర్ బాధితురాలు దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. 10 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని షాద్
Read Moreలోక్ సభలో ‘దిశ‘ ప్రకంపనలు…
వెటర్నడీ డాక్టర్ దిశ ఘటనపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ దిశ ఘటనపై చర్చ జరిగింది. లోక్ సభలో దిశ ఘటనపై చర్చకు అనుమతివ్వాలంటూ
Read Moreఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం: స్కూల్ బెల్టుతో కొట్టి హత్య
దేశంలో ఆడ బిడ్డలకు రక్షణ కరువైంది. పసికందులపైనా పైశాచికంగా దాడికి దిగుతున్నాయి మానవ మృగాలు. హైదరాబాద్లోని షాద్ నగర్ వెటర్నరీ డాక్టర్పై జరిగిన అమానుష
Read Moreవెటర్నరీ డాక్టర్ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందన
షాద్ నగర్లో వెటర్నరీ డాక్టర్పై జరిగిన అమానుష ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించారు. మానవ మృగాలు మన మద్యనే తిరుగుతున్నాయని, ఇది అత్యంత దారుణమైన ఘటన అని ఆయన
Read Moreవెటర్నరీ డాక్టర్ ఘటనపై..ఎవరేమన్నారంటే..
షాద్ నగర్లో వెటర్నరీ డాక్టర్ హత్యపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. సంచలనం సృష్టించిన డాక్టర్ హత్యపై పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ
Read Moreషాద్ నగర్లో ఉద్రిక్తత.. నిందితులను ఉరి తీయాలంటూ ఆందోళన
షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను ఉరితీయాలంటూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు.
Read Moreప్రియాంక హత్యపై కీర్తిసురేష్ రియాక్షన్
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి హత్య కేసుపై సినీ నటి కీర్తి సురేశ్ స్పందించారు. ‘‘ప్రియాంకారెడ్డి వార్త వినగానే మనసు కదిలిపోయిం
Read More