
Gold Price Today: ఈవారం ప్రారంభం వరకు అమాంతం పెరిగిన బంగారం ధరలు మళ్లీ తిరిగి తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే క్రమంలో వెండి రేట్లు ఊహలకు అందనంతగా పెరగగా నేడు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని తెలుగు ప్రజలు షాపింగ్ చేయటానికి ముందు వారు ఉన్న చోట్ల రేట్లు ఎలా ఉన్నాయో తప్పక గమనించాల్సిందే.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.4వేల 500 భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 100, ముంబైలో రూ.9వేల 100, దిల్లీలో రూ.9వేల 115, కలకత్తాలో రూ.9వేల 100, కేరళలో రూ.9వేల 100, బెంగళూరులో రూ.9వేల 100, వడోదరలో రూ.9వేల 105, జైపూరులో రూ.9వేల 115, లక్నోలో రూ.9వేల 115, కోయంబత్తూరులో రూ.9వేల 100, మంగళూరులో రూ.9వేల 100, నాశిక్ లో రూ.9వేల 103, అయోధ్యలో రూ.9వేల 115, బళ్లారిలో రూ.9వేల 100, గురుగ్రాములో రూ.9వేల 115, నోయిడాలో రూ.9వేల 115 వద్ద కొనసాగుతున్నాయి.
ALSO READ : భారత్ మార్కెట్లో టెస్లా కార్..రూ. 60 లక్షలు
ఇదే క్రమంలో నేడు 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే 4వేల 900 రూపాయల తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ రేట్లను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 928, ముంబైలో రూ.9వేల 928, దిల్లీలో రూ.9వేల 943, కలకత్తాలో రూ.9వేల 928, కేరళలో రూ.9వేల 928, బెంగళూరులో రూ.9వేల 928, వడోదరలో రూ.9వేల 933, జైపూరులో రూ.9వేల 943, లక్నోలో రూ.9వేల 943, కోయంబత్తూరులో రూ.9వేల 928, మంగళూరులో రూ.9వేల 928, నాశిక్ లో రూ.9వేల 931, అయోధ్యలో రూ.9వేల 943, బళ్లారిలో రూ.9వేల 928, గురుగ్రాములో రూ.9వేల 943, నోయిడాలో రూ.9వేల 943గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.91వేల 000 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.99వేల 280గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 26వేల వద్ద ఉంది.