Narendra Modi
రామానుజాచార్య అడుగు జాడల్లో మోడీ నడుస్తున్నారు
హైదరాబాద్: సర్వ మానవ సమానత్వానికి శ్రీ రామానుజాచార్యులు ప్రతీక అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మనుషులంతా సమానమేనని చాటి చెప్పిన మహోన్నత
Read Moreప్రపంచం బలమైన భారత్ను చూడాలనుకుంటోంది
ప్రపంచదేశాలు భారత్ను చూసే దృష్టికోణం మారిందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ప్రపంచం బలమైన భారతదేశాన్ని చూడాలని కోరుకుంటోందని అన్నారు. బడ్జెట్, ఆత్మ నిర్భర
Read Moreఆర్థికలోటు తగ్గించడం గొప్ప విజయం
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ బడ్జెట్ దార్శనికతగా ఉందని కొనియాడారు. ప్రధాని మోదీ
Read Moreగవర్నర్పై దీదీ తీవ్ర ఆరోపణలు
కోల్ కతా: బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ట్విట్టర్ అకౌంట్ ను తాను బ్లాక్ చేశానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ తెలిపారు. తమ ఫోన్లను
Read Moreనకిలీ సమాజ్వాద్ వర్సెస్ గరీబ్ కా సర్కార్
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల హడావుడితో దేశంలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో రాజకీయ వాతావరణ వేడెక్కింది. దేశ ముఖచిత్రమైన యూపీలో గెల
Read Moreఒమిక్రాన్ కంటే ‘ఓ మిత్రో’ ప్రమాదకరం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాల్లో ఓ పదాన్ని తరచూ వాడుతుంటారు. ఆయన పాపులర్ స్పీచ్ లను గమనిస్తే.. మిత్రో (మిత్రులారా) అనే పదం బాగా వినిప
Read Moreదొందూ దొందే.. ఇద్దరూ దొంగలే
హైదరాబాద్: మోడీ, కేసీఆర్లు ఒకే తాను ముక్కలని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. మోడీ రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదని.. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకో
Read Moreసభలో బహిరంగ చర్చలకు సిద్ధం
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలకు చాలా ప్రాధాన్యత ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయని.. కానీ బడ్జెట్ సెషన్స్ చాలా ముఖ్యమన
Read Moreటాటాల చేతికి ఎయిర్ ఇండియా.. అఫీషియల్ ప్రాసెస్ పూర్తి
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా మళ్లీ టాటాల సొంతమైంది. 69 ఏళ్ల తర్వాత ఇవాళ అధికారికంగా టాటాలకు ఎయిర్ ఇండియా సంస్థను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు అఫ
Read Moreకశ్మీర్ పోలీసులు దేశానికి గర్వకారణం
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ పోలీసుల సేవలపై తాము గర్వంగా ఉన్నామని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో వారు తీవ్ర
Read Moreనేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని
ఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరంచుకుని ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆయన హోలోగ్రామ్ విగ్ర
Read Moreసోమ్నాథ్ ఆలయంలో కొత్త సర్క్యూట్ హోమ్స్
గుజరాత్ లోని సోమనాథ్ ఆలయ సమీపంలో కొత్త సర్క్యూట్ హౌస్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ప్రారంభించనున్నారు. కొత్త సర్క్యూట్ హౌస్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వా
Read Moreబంగారు భారత్ కోసం కోట్లాది మంది పునాది వేస్తున్నారు
బంగారు భారత్ కోసం కోట్లాది మంది పునాది వేస్తున్నారన్నారు ప్రధాని మోదీ. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సే స్వర్నిమ్ భారత్ కే ఓర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు
Read More












